logo

header-ad
header-ad

Vadodara Man: దృష్టిలోపం.. అతని పట్టుదల ముందు తలవంచిన ఫ్రెండ్‌షిప్‌ పర్వతం.. నెక్స్...

Vadodara Man: అతనికి దృష్టి లోపం ఉంది.. అయితే అతని పట్టుదల ముందు పర్వతం ఎత్తు చిన్నబోయింది. స్నేహితుడి సాయంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు.. సముద్ర మట్టానికి 17,346 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఫ్రె...

కరెంటు అమ్ముకుంటారా?

ప్రజలకు ఇవ్వకుండా కరెంటు అమ్ముకుంటారా? పైగా అధిక ధరలు.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఫైర్‌ మిగులుంటే చెప్పండి.. అవసరమైన రాష్ట్రాలకిస్తాం వినియోగదారులకు ఇవ్వకుండా అమ్మితే సీజీఎస్&zwn...

Indian Railways offers: మీ రైల్వే టికెట్‌లో కూడా బీమా కవరేజ్ ఉందని మీకు తెలుసా.. మీరు దాన్...

భారతీయ రైల్వే ప్రయాణీకులకు రిజర్వ్ రైలు టిక్కెట్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందిస్తుంది. రిజర్వ్ చేసిన టికెట్‌పై బీమా కవర్, వెయిటింగ్ రూమ్‌తో సహా అనేక సౌకర్యాలు ప్రయాణికులకు అందిస్...

Bharat Bandh: విజయవంతంగా ముగిసిన రైతుల భారత్‌బంద్.. ఆందోళన సమయంలో గుండెపోటుతో రైతు...

Bharat Bandh: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (సెప్టెంబర్ 27) న నిర్వహిస్తున్న భారత్‌బంద్ ముగిసింది.  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్ సందర్...

Viral Video: వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరేళ్ల చిన్నారి.. నెట్...

Water Skiing Viral Video: కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇది సాధించి నేటికి సరిగ్గా ఏడ...

Work From Home: బంధం తగ్గుతోంది..

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వ...

Mamata: ప్రధాని మోదీకి నేనంటే అసూయ.. అందుకే ఆహ్వానం వచ్చినా ఇటలీ పర్యటన అడ్డుకు...

Mamata Banerjee: ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. “ప్రధాని నన్ను చూసి అసూయ పడుతున్నారు.. ఇటలీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది.. కానీ కేంద్రం నా ఇటలీ...

Saree Controversy: చీరకట్టుకున్నందుకు మహిళకు అవమానం.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్

Delhi Saree Controversy: చీర కట్టుకుని వచ్చిన మహిళకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతి నిరాకరించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆదివారంనాడు తనకు ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన ...

Modi America Tour: వ్యాక్సిన్ సర్టిఫికెట్ల గుర్తింపును సులభతరం చేయండి.. ప్రపంచదేశాలక...

Modi America Tour:  ”కరోనా మహమ్మారి ఆకస్మిక విపత్తు.. ఇది ఇంకా ముగియలేదు ” అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బుధవారం రాత్రి గ్లోబల్ కోవిడ్ సమ్మిట్ లో ప...

Lottery: అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోట్లాధిపతి అయిన ఆటో డ్రైవర్‌.....

Thiruvonam Bumper lottery: ఓనం పండుగ సదర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్‌ తీసుకున్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని అస్సలు ఊహించలేదు.. కట్‌చే...

PM Modi birthday: ఘనంగా వేడుకలు: భారీ కేక్స్‌, సైకత శిల్పం

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్‌ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి ప...

High Court Judges: తెలుగు రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లు బదిలీలు, కొత్త సీజేల నియామకం షురూ

High Court Chief Justice : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీజే(చీఫ్ జస్టిస్)గా కొనసాగిన అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస...

కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..

సమాజంలో లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించేవాళ్లు నేటికి లేకపోలేదు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఎంత పోరాడినా ఆశించిన స్థాయి...

Pegasus: పదే పదే ఇదే ప్రస్తావిస్తారా..? పెగాసస్ స్పైవేర్ కేసుపై సుప్రీంకోర్టులో ...

Pegasus case – SC: పదే పదే ఇదే ప్రస్తావనా..? అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం.. పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. దేశవ్యాప్తంగ...

Success Story: లక్క సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు.. నక్సలిజం నుంచి ఆధునిక వ్యవసాయ...

జార్ఖండ్‌లోని  యువ రైతులు సాంప్రదాయ వ్యవసాయాన్ని వదలిపెట్టి కొత్త పద్దతిలో ముందుకు సాగుతున్నారు. అటవీ ఉత్పత్తులు, ఉద్యానవన సాగుపై దృష్టి సారిస్తున్నారు. దీని వలన వారు భారీ లాభం పొం...

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్...

వీకెండ్ వచ్చిందంటే చాలా అక్కడివారంతా అక్కడ వాలిపోతారు. అక్కడ లభించే చికెన్ బిర్యానీ అంటే అక్కడివారికి తెగ ఇష్టం.. అందకే ఆ బిర్యానీ సెంటర్ చాలా ఫేమస్. స్థానికులు చాలా మంది వారి కుటుంబ సభ్...

రగడ: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?

పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు ...

Delhi rains: ఢిల్లీ వరద నీటిలో బోటింగ్ చేసిన బీజేపీ నేత.. ఆప్ ప్రభుత్వ తీరుకు నిరసన...

Delhi rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పో...

పుస్తకాలు తెరవడం లేదు.. స్కూల్స్‌ ఓపెన్‌ చేయాల్సిందే!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విద్యార్థుల జీవితాల్లో సృష్టించిన అగాధం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. గ్రామీణ విద్యార్థుల్లో చాలా మంది అసలు పదాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని తాజా అ...

Indian Railways: ఆలస్యంగా చేరుకున్న రైలు.. రూ.30వేల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం

Indian Railways: రైలు ప్రయాణం అంటే ఆలస్యమవుతుందని అందరికి తెలిసిందే. రైలు అంటేనే ఆలస్యంగా చేరుకుంటాయి తప్ప.. ముందుగా చేరుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.  రైలును నమ్ముకుని ప్రయాణం చేస్తే ఎంత ఆలస్యం అవ...

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. అర్హులెరు.? ఎలా దరఖాస్తు చేసుక...

Bank Of Baroda Recruitment: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నార...

రైతుల నిరసన: కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి త...

Assembly on CAA: సీఏఏ రద్దు చేయాలి.. తీర్మానం చేసిన తమిళనాడు శాసనసభ

Tamil Nadu Assembly on CAA: తమిళనాడు శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మాన...

Supreme Court: ఆ భూముల పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన భూస్వాములు కాలేరు.. సంచలన త...

Supreme Court on Temple Land: ఆలయ భూములకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీంకో...

Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో జనసేనాని ప్రస్తావన.. పవన్ ట్విట్‌తో సీఎం స్టా...

Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీ లో  జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు.  తమిళనాడు సీఎ...

Shocking: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పా...

ఎంత నిర్లక్ష్యం.. ఎంత అజాగ్రత్త..  బ్లడ్​ బ్యాంకు, వైద్య సిబ్బంది కేర్‌లెస్‌నెస్ వల్ల ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు జీవితం అంధకారంలోకి వెళ్లింది. అవును ఆ చిన్నారికి హెచ్​ఐవీ సోకింది....

IRCTC/Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఫెస్టివల్ సీజన్‌లో ప్రత్యేక రై...

Trains: రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. రానున్న ఫెస్టివల్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది.  ఫెస్టివల్ సీజన్‌లో 450కి పైగా ...

యుఏఎన్ నెంబర్‌-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు?

ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని పీఎఫ్ చందాదారులు గమనించాలి. మీరు మీ యుఏఎన్ నెంబర్‌తో ఆధార్‌ లింక్ చేయకపోతే అప్పుడు మీకు ఈపీఎఫ్ అందించే బ...

Independence Day 2021: భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకుందాం.. ఎర్రకోటపై జాతీయ ...

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్...

పెళ్లి సందడి షురూ.. మొగనున్న భాజాలు.. శ్రావణమాసంలో ముహూర్తాలే ముహూర్తాలు..

కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిలకు కళ తప్పింది. బందుమిత్రులు, స్నేహితులతో ఎంతో కళకళలాడాల్సిన కళ్యాణ వేదికలు గత రెండెళ్లుగా బోసిపోతున్నాయి. కేవలం వధువు, వరుడు కుటుంబాల మధ్య మాత్రమే పెళ్ల...

PM Modi: ఆ మహిళలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలో నగదు జమ

దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్​ సమావేశంలో పాల్గొననున్నారు. దీన్​దయాల్​ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్  (DAY-NRLM) కింద లబ్ధిదారులుగ...

IAS Officers Divorce: వారిద్దరూ ఐఏఎస్ టాపర్లు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న...

ina Dabi, Athar Khan divorce: వారిద్దరూ ఐఏఎస్ 2015 బ్యాచ్ టాపర్లు.. మతాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్‌చేస్తే ఇప్పుడు ఆ జ...

Coal India Recruitment 2021 : కోల్‌ ఇండియాలో ఇంజనీర్‌ పోస్టులు..1.6 లక్షల వరకు వేతనం.. పూర్తి వి...

Coal India Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో గేట్ 2021 స్కోర్ల ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, స...

National Anthem: ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి...

National Anthem: ‘జనగణమన’ గీతాన్ని స్వతంత్ర భారత జాతీయ గీతంగా మన రాజ్యాంగ సభ 1950 జనవరి 24న (ఈరోజు) స్వీకరించింది. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించగా, మనం హిందీ అనువాదాన్ని స్వీకరిం...

రాజకీయ ప్రక్షాళనపై సుప్రీంకోర్టు సీరియస్..బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలక...

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన సుప్రీంకోర్టు దీనిపై మరింత దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించ...

Hiring Trends 2021: ఐటీ కంపెనీల నియామకాల్లో ప్రతిభ కోసం ఇకపై యుద్ధం భారీగా ఉంటుంది..ఐబ...

Hiring Trends 2021: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తన ప్రభావం గట్టిగానే చూపించింది. ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉపాధి కోసం చూసేవారికి.. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నవా...

Online Game: ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా.? మీ కొం...

Online Game: కరోనా పుణ్యామాని ఆన్‌లైన్‌ అనివార్యంగా మారింది. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల నుంచి స్కూలుకు వెళ్లే చిన్నారుల వరకు అంతా ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఇ...

Medak Children: మెదక్ జిల్లాలో అబ్బురపరుస్తోన్న బస్తీలోని చిన్న పిల్లల ప్రయత్నం.. య...

Medak Children – Telangana Harita Haram: మెదక్ జిల్లాలో చిన్నపిల్లల ప్రయత్నం అందర్నీ అబ్బురపరుస్తోంది. వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటకింద బస్తీలో మొక్కల్ని సంరక్షిస్తోన్న విధానం యావత్ ప్రపంచానికే ఆదర్శప...

RBI News: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర...

Pegasus:యువత ఫోన్లపై నిఘా, ప్రధానిపై రాహుల్‌ ధ్వజం

న్యూఢిల్లీ: దేశంలో యువతీ యువకులందరి ఫోన్లలో పెగసస్‌ స్పైవేర్‌ను అమర్చారని, తద్వారా వారి గొంతులను అణచివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్...

Driving Licence: ఆర్టీవో కార్యాలయంకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కొత్త నిబం...

Driving Licence: మీరు డ్రైవింగ్‌ నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలా..? అయితే కేంద్ర సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల గురించి తెలుసుకోండి. డ్రైవింగ్‌ లైసెన...

చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు

తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిం...

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి.. మృగాడి ఆట కట్టించిన మహిళా ఎస్సై

న్యూఢిల్లీ: నిత్యం ఫేస్‌బుక్‌లో గడపడమే అతగాడి పని. అమ్మాయి పేరు మీద ఎఫ్‌బీ అకౌంట్‌ కనిపిస్తే చాలు.. అతడి చేతులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ని పంపిస్తాయి. దురదృష్టం కొద్ది అవతలి వైపు అమ్...

e-RUPI Digital Currency : ఈ-రూపీని లాంచ్‌ చేసిన ప్రధాని మోదీ.. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్...

కొత్త డిజిటల్‌ చెల్లింపు విధానం ఈ-రూపీని లాంచ్‌ చేశారు ప్రధాని మోదీ. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల గవర్నర...

Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..

ముల్లును, ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అలాగే మదమెక్కిక కంత్రిగాళ్లకు బుద్ది చెప్పాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. తాజాగా అదే పని చేశారు ఢిల్లీ పోలీసులు. సోషల్ మీడియా...

శాటిలైట్‌ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్‌...

బీజేపీ నేతపై దాడి చేసి బట్టలు చింపేసిన రైతులు

జైపూర్‌ : ఓ బీజేపీ నేతపై రైతులు దాడి చేశారు. ఆయనపై చెయ్యి చేసుకోవటమే కాకుండా, బట్టలు చింపేశారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం శ్...

Coronavirus: కేరళలో కరోనా కలకలం.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌!

తిరువంతపురం: కేరళలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో 22వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ నెల(జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌ డౌన్‌ ప్రకట...

బామ్మ బైక్‌ రైడ్‌ వండర్‌.. 7 కోట్లపైగా వ్యూస్‌.!

వెబ్‌ డెస్క్‌: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో సదరా ఉంటుంది. కొన్ని వెంటనే తీరవచ్చు.. మరికొన్నింటికి కొంత సమయం పట్టొచ్చు. ఓ వందేళ్లు దగ్గర పడిన బామ్మ బైక్‌ రైడ్‌ చేస్తే ఎలా ఉంటుంది?  అ...

200 కిలోమీటర్లు నడిచి సుప్రీంకోర్టుకు యువకుడు... కారణమిదే!

న్యూఢిల్లీ: దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వీరిలో ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నవారు ఉంటున్నారు. ఇటువంటి జాబితా...

ముఖ్యమంత్రి మార్పుతో గడ్డం తొలగించిన యత్నాళ్‌

బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు జరిగే దాకా గడ్డం తొలగించేది లేద ని శపథం చేసిన బీజేపీ సీని యర్‌నేత, ఎమ్మెల్యే బసనగౌ డపాటిల్‌ యత్నాళ్‌ ఎట్టకేలకు తొలగించారు. రాష్ట్ర...

వారంలో 21 శాతం పెరిగిన కరోనా మరణాలు.. 8 శాతం పెరిగిన కొత్త కేసులు!

జనీవా: ప్రపంచవ్యాప్తంగా గడచిన వారంలో కరోనా మృతుల సంఖ్య 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీటిలో 69 వేల మరణాలు అమెరికా, దక్షిణ ఆసియాలో సంభవించాయని పేర్...

వివాదాస్పద సరిహద్దుల్లో కేంద్ర బలగాల పహారా

న్యూఢిల్లీ: హింస చెలరేగి ఐదుగురు పోలీసుల మరణాలకు కారణమైన అస్సాం–మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాల మొహరింపునకు అస్సాం, మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించాయి. అస్సా...

ప్రధాని మోదీ మెచ్చిన వీడియో

గాంధీనగర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన స్పందిస్తూనే ఉంటారు. తాజాగా గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌...

ఉగ్రవాదానికి ఊతం.. మానవాళిపై దాడి: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. బుధవారం తజకిస్తాన్‌లోని డషన్బెలో జరిగిన షాంఘై సహకార సంస...

కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసు వ...

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై

 బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు...

జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంద...

ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్‌ ఇంటికెళ్లి

బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున...

corona vaccine: ఆగస్టునుంచే పిల్లలకు టీకాలు

 న్యూఢిల్లీ : కరోనా  మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తరుముకొస్తున్న తరుణంలో కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకా...

అదృష్టం అవకాశం ఇస్తే.. మోహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా

45 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన కుటుంబ సభ్యులు బతికున్నానని చెప్పడానికి సిగ్గుపడి.. 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన...

Mamata Banerjee : మమతా బెనర్జీ హస్తిన పర్యటన, ఇవాళ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో కీలక...

Mamata Banerjee in Delh : నేడు ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీని దీదీ కలవనున్నారు. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలి...

NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..

NEET 2021 Exam: దేశ వ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో నీట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్య...

Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ...

Amit Shah Meeting with Chief Ministers: ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అయా రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య ర...

Manmohan Singh: భవిష్యత్ అంతా గడ్డుకాలమే.. దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన...

Manmohan Singh sensation comments: దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదలు చేశారు. భవిష్యత్తుల...

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 39,097 ...

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే...

Trains Cancelled: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేళర రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్థంభించిపోయ...

దేశవ్యాప్తంగా 83,275 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు, పీజీ సీట్లు 2,237   నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం వెల్లడి   హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పీజీ, యూజీ ప్రవేశ పరీక్షల...

Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డ...

Vijayasai Reddy – Vizag Steel – Nirmala Sitharaman : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థి...

తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం

కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి.  కెనడ...

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో 39 కన్సల్టెంట్‌ పోస్టులు

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సంసద్‌ టెలివిజన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్‌/ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు క...

‘పెగాసస్‌ వ్యవహారంలో మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు’

హైదరాబాద్‌: పెగాసస్‌ వ్యవహారంలో మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛలో రాజ్‌భవన్‌ సందర్భంగా పోలీ...

CM Yediyurappa Resign: ముగియనున్న రాజకీయ కురు వృద్ధుడి శకం?

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు. కొన్ని నెలలుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ము...

ఎన్నికల అనంతర హింసపై విచారణలో మమత ప్రభుత్వం విఫలం : హైకోర్టు

    కోల్‌కతా : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కలకత్తా హైకోర్టు పేర...

Bird Flu: దేశంలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. చికిత్స పొందతూ 11 ఏళ్ల బాలుడు మృతి..

అసలే కోవిడ్ టెన్షన్.. ఆపై కరోనా కొత్త వేరియంట్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతుంటే.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ మరింత ఆందోళనను పెంచుతోంది. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఎయిమ...

మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్‌​పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి ...

భారీ ముప్పు.. రెండు రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్‌

 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. వానలతో భారత నేలంతా తడిసి ముద్దవుతోంది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లో జలకళ సంతరించుకోగా రైతుల్లో ఆనందం వె...

Pegasus scandal: ఇండియానే ఎందుకు టార్గెట్‌ చేశారు?

 న్యూఢిల్లీ: పెగాసస్‌ ట్యాపింగ్‌ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ ప్రకారం పెగాసెస్‌ను 45  దేశాలు ఉపయో...

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..ప్రధాని మోదీ అధ్యక్ష్తతన నేడు ...

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు విపక్ష సభ్...

జూన్‌లో పెరిగిన ఉద్యోగావకాశాలు : తాజా నివేదిక

ముంబై : అష్ట దిగ్బంధనం ఆంక్షలు నెమ్మదిగా తగ్గడంతో జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చాలా రంగాల్లో ఉపాధి కల్పనలో సకారాత్మక వృద్ధి కనిపించింది. నాన్-టెక్ రంగాలు సైతం కోలుక...

యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై ఖర్గే సెటైర్...

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్జే సూటిగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఆ ప...

షాకింగ్‌: ‘ఎమ్‌ఆర్‌ఐ నన్ను లోపలికి లాక్కుంది..’

ముంబై : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఎమ్‌ఆర్‌ఐ మిషిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయం తప్పి, వేలు విరగొట్టుకుని బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేస...

Rajyasabha: విపక్ష నేతలతో ఉపరాష్ట్రపతి భేటీ

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

Maya Rathod: గైనకాలజిస్టు, ఇద్దరు పిల్లల తల్లి.. బాడీ బిల్డర్‌గా

‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం..  కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్‌ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకా...

పాకిస్థాన్‌పై Sanjay raut ఫైర్

ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సిద్ధాంతాలను తప్పుపట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శనివారంనాడు మండిపడ్డారు. తాలిబాన్ ఉగ్రవాద సంస్థను సృష్టించ...

Modiతో Sharad Pawar ఏం మాట్లాడారో చెప్పిన NCP

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఎన్‌సీపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకా...

Khadi Products: అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఖాదీ కాటన్ వెరైటీ డిజైన్స్.. పర్యావరణాని...

మన దేశంలో ఖాదీ కాటన్‏ ఉత్పత్తులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సంస్థ అప్పుడే పుట్టిన పిల్లల కోసం బేబీవేర్ దుస్తులను తయారు చేసింది. అలాగే పేపర్ స్ల...

ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా.. ఏటీఎంలో రేషన్‌ సరుకులు!

చండీగఢ్‌: దేశంలో తొలిసారిగా రేషన్‌ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్‌ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్య...

కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్‌ రాయ్‌ ఫైర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపో...

IT Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఈ ఏడాది ఆ కంపెనీల నుంచి లక్షకుపైగా నియామక...

Jobs in IT Companies: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా ప్రారంభం నాటి నుంచి నష్టాల బారిన కూరుకుపోయిన ఐటీ కంపెనీలు.. కాస్త పుంజుకున్నప్పటికీ.. సెకండ...

ఆగస్టు మాసాంతంలో మూడో వేవ్‌!: ఐసీఎంఆర్‌

కరోనా థర్డ్‌ వేవ్‌ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్‌ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కు చెందిన ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్&zwn...

రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధ...

త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత స...

పాపం.. పులిరాజు; భయపెడుతున్న మరణాలు

మహారాష్ట్రలో 6 నెలల్లో 22 పులులు మృతి పరోక్షంగా కరోనా కారణమని అధికారుల వెల్లడి  ముంబై సెంట్రల్‌: మహారాష్ట్రలో గత 6 నెలల్లో 22 పులులు మృతి చెందాయి. ఈ సంఘటన కొంత ఆందోళన రేకేత్తించేలా చేసిం...

భర్త స్వీపర్‌..అదే అఫీసులో ఉన్నత స్థాయి అధికారిణిగా భార్య

BJP Sonia: తాను స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్న ఆఫీసులోనే త‌న భార్య బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుందని ఏ భ‌ర్త క‌ల‌లో కూడా ఊహించ‌డు. కానీ ఇది నిజంగానే ఓ వ్యక్తి జీవ...

Indian Railway: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రై...

Indian Railway:  ప్రయాణికుల రద్దీని బట్టి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఇక తాజాగా సికింద్రాబాద్‌, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెంబర్ 07051 సిక...

స్త్రీ సంక్షేమ సం‘కల్పకం’

ఆల్‌ ఇండియా విమెన్స్‌ కాన్ఫరెన్స్, కాకినాడ, మహిళల అభ్యున్నతి సాధికారత రంగంలో సేవలను అందించిన ప్రముఖ వ్యక్తులకు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పేరిట ఒక అవార్డును ఏ...

AP High Court: కోర్టు తీర్పును ధిక్కరిస్తారా.? అయితే సేవ చేయడమే మీకు పనిష్మెంట్‌.. ఏ...

AP High Court: సాధారణంగా కోర్టు తీర్పులను ధిక్కరిస్తే జైలు శిక్ష లేదా జరిమాన విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరినీ ఆకర్షిస్త...

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..

Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ...

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్...

Monsoon Mobile Tips: వర్షంలో మీ ఫోన్ తడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇలా చేస్తే మీ మొబైల్ భద్రమే.. గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోజూ ఉద్యోగాలు, పని ...

Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేర...

PM Narendra Modi chairs Union cabinet meet: చాలా రోజుల తర్వాత వర్చువల్‌ తరహాలో కాకుండా ఫిజికల్‌గా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ...

కారు బానెట్‌పై వధువు విహారం.. చివరిలో ట్విస్ట్‌ అదిరిపోయింది

ప్రతి అమ్మాయి తన పెళ్లిని జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటుంది. పెళ్లి జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందకు ఎన్నో కలలుకంటుంది. తనకు నచ్చినట్లు పక్కా ప్లాన్‌ ప్రకారం ముందు...

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Coronavirus Updates In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. కాగా సోమవారంతో పోల్చుకుంటే....

Richard Branson: నువ్వు గ్రేట్‌ మమ్మీ!

రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ముందు తల్లికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె తన 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘నువ్వు గ్రేట్‌ మమ్మీ. నీ చిన్నతనంలో అ...

VIRAL PHOTOS : ఈ 5 ఉత్పత్తులను ఇండియాలో అమ్ముతారు.. కానీ విదేశాలలో బ్యాన్ చేశారు.. ఎంద...

పురుగుమందులు: మన దేశంలో మంచి దిగుబడి కోసం వీటిని ఉపయోగిస్తారు.కానీ విదేశాలలో 60 హానికరమైన పురుగుమందులు నిషేధించబడ్డాయి. రెడ్ బుల్: ఈ ఎనర్జీ డ్రింక్ అంటే యువత చాలా ఇష్టపడతారు. అయితే రెడ్ బ...

BTECH Classes 2021-22: బీటెక్‌ తరగతులు ప్రారంభమయ్యేది అప్పుడే.. వెల్లడించిన ఏఐసీటీఈ

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2021-22 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మరోసారి విద్యా కాలపట్టికను సవరించింది. ఈసారి క్లాసు...

Zika virus : చాపకింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్.. కేరళలో పెరుగుతున్న కేసులు....

Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మ...

పట్టాలెక్కనున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌.. దేశంలో తొలిసారి ఇలా

గాంధీనగర్‌: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర...

Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫో...

Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే వ్యక్తులు ఉండటం.. క్షణాల్ల...

మరో కుంభకర్ణుడు! ఏడాదికి 300 రోజులు నిద్రలోనే..

Rajasthan Sleep Man: ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. తిండి, నీరు అనేది ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని వైద్యులు, నిపుణులు అంటున్న...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇళ్ల నిర్మాణం కోసం తక్కు...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తన 52 లక్షల మంది ఉద్యోగులకు హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన ...

సోనియాగాంధీ నిర్ణయాన్ని అందరూ అమోదించాలి: భట్టి

హైదరాబాద్‌:  కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కౌషిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు...

Rainy Season Safe Driving Tips: వాన‌కాలం ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి.. ఈ జాగ్ర‌త్తలు ...

Safety Driving Tips In Rainy Season: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వాన‌కాలం వ‌చ్చిందంటే రోడ్డు ప్ర‌...

Firing in Delhi court: ఢిల్లీ కోర్టులో దారుణం..కేసు విచారణకు హాజరైన వ్యక్తి కాల్చివేత..న...

చివరకు కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఢ...

ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు

ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్‌ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్‌ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌ రెండు రోజుల పర్...

నామినేషన్‌లో తేలని లెక్క... ఈసీకి కోర్టు నోటీసులు

 చెన్నై: ఎన్నికల నామినేషన్‌లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మ...

GAIL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటి...

GAIL Recruitment 2021: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజయింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండ...

నిండు గర్భిణిని మంచంపై మోసుకుంటూ.!

రాయగడ: తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఓ గర్భిణిని ఆంబులెన్స్‌ ఎక్కించేందుకు గ్రామస్తులు మూడు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కాసీపూర్‌ సమితిలోని బొడొఫసా గ్ర...

TikTok: టిక్‌టాక్ వీడియోల వ్యసనం.. ఎంతమంది జీవితాలు బలితీసుకుందో తెలిస్తే షాక్...

TikTok: ప్రజల్లో టిక్‌టాక్ వీడియోల వ్యసనం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. సాంసారాల్లో చిచ్చుపెట్టడమే కాకుండా.. ఎంతో జీవితాలను రోడ్డుపాలు చేస్తోంది. కుటుంబాలలో చిచ్చు పెడుతోంది. పెద్ద చిన్నా...

Breaking: నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ సెంటర్లు పెంపు.. పూర్తి వివరాలు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన నీట్(యూజీ) పరీక్షా తేదీని కేంద్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 12న కరోనా నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి...

మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ ...

యూపీలో గవర్నెన్స్ (పాలనా వ్యవస్థ) దారుణంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాసిన బహిరంగ లేఖలో 74 మంది మాజీ అధికారులు ఆరోపించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉంన్న...

కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌ రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మే...

ఈ నెల 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

 న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్ట్‌ 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సోమవారం ఓ ప్రకటన...

orissa: రెండో తరగతి చిన్నారి.. ఆసనాలు వేయడంలో ఆరితేరింది

శృంగవరపుకోట(భువనేశ్వర్‌): యెగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ విషయం తెలిసినా అధికశాతం మంది కాదనుకుని వదిలేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి వత్రం మేనమామను అనుకరించి ఆసనాల్లో దిట్ట అనిపించుకు...

Governor Tamilisai: టీకానే మనకు ఆయుధం.. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్న గవర్నర్‌...

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడమే మనకు ఆయుధం అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహే...

ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు

ఫోన్‌ పోతే లైట్‌ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్‌ లాంటిది ఈ ఘటన. ఫోన్‌ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్‌ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమ...

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌లో పలు విభాగాల్లో ఉద్యోగాలు.. ఎవరు అ...

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్ పో...

వియత్నాం ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ

, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్‌ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్‌ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మ...

సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి భారత ఫారెక్స్‌ నిల్వలు

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. జూలై 2వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 1.013 బిలియన్‌ డాలర్లు ఎగసి 610.012 బిల...

Noise Pollution: శబ్ధ కాలుష్యంపై అధికారుల కొరఢా.. జరిమానా పెంచుతూ ఢిల్లీ పొల్యూషన్ క...

Noise Pollution: దేశంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది.ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో మన దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఇక శబ్ధ కాలుష్యపై ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ ప్రత్యేక దృష్టి ...

చెన్నైలో థర్డ్‌వేవ్‌కు అవకాశం!

ఆగస్టు నుంచే ప్రజల్లో లక్షణాలు   పబ్లిక్‌ హెల్త్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రీనాథరెడ్డి  ప్రతినిధి, చెన్నై: దేశంలోని ఐదు మెట్రో నగరాలను కరోనా థర్డ్‌ వేవ్‌ తాకే అవకాశం ఉందని పబ్లి...

ఎంపీని అడ్డంగా పడుకోబెట్టాలన్న మాజీ సీఎం.. నటుడి ఫ్యాన్స్‌ ఆగ్రహం

 బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్‌ ముందు జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పం...

కోవిద్ పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సినేష...

ప్రపంచ దేశాల్లో కోవిద్ కేసులు ఇంకా తగ్గలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా దేశాల్లో ఇంకా ఈ కేసులు ఉన్నాయని, ఈ వైరస్ తగ్గిందనడానికి ఆధారాలు కన...

కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్థేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మంత్రిత్వశాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చ...

Viral Video: పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుక...

యూపీలోని హామిర్ పూర్ లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. వెరైటీగా ఓ చిన్నపాటి ఎత్తయిన స్టేజీని ఏర్పాటు చేసి దానిపై కమలం టైపులో గుండ్రంగా తిరుగుతున్న వేదిక మీద వధూవరులు పూలమాలలు మార్చుకునేలా ...

బెంగుళూరులో గ్యాంగ్ రేప్ కేసు..12 మంది అరెస్టు..!! నిందితుల్లో ఇద్దరు మహిళలు..!!

బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతిపై బెంగుళూరులో గ్యాంగ్ రేప్ చేసి ఆమెను టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మిగిలినవార...

Zika Virus : కేరళలో జికా వైరస్ కలకలం .. గర్భిణికి నిర్ధారణ.. మరో 13 మంది అనుమానితులు

Zika virus In Kerala: ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చి ఆందోళలన రేకెత్తిస్తోంది. తాజాగా తిరువనంతపురంలోని జికా వైరస్ కేసు నిర్ధారింప బ...

Ganga Water: గంగానది నీటిలో కరోనా జాడే లేదు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Ganga River Water – Covid-19: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన విషయం తెలిసింద...

Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత...

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ...

Huzurabad Bypoll: దూకుడుగా టీఆర్‌ఎస్‌, బీజేపీ.. కాంగ్రెస్‌ సైతం!

కరీంనగర్‌: ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత లేదు. కానీ.. ముందస్తుగానే ఎన్ని కల వాతావరణం వచ్చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధా...

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 12,700 క్యూ...

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎల...

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద అడుగు వేసింది. ఆవు పేడతో చేసిన  పెయింట్‌ (Khadi Prakritik Paint) ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రైతులకు అదన...

Rare Jumping Spider: ఇంద్రధనస్సు వర్ణాలు, 8 కళ్ళతో ప్రపంచంలో ఎనిమిదవ వింతగా ఖ్యాతిగాంచ...

Rare Jumping Spider: అంతరించి పోయాయి అనుకున్న అరుదైన కళాకండాలు, కొన్ని జీవులు మనకు కనిపించి ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్లో జంప...

విజయవాడ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు

విజయవాడ: దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో 130 కిలోవాట్స్‌ సామర్థ్యం గల మొట్ట మొదటి సోలార్‌ రైల్వే స...

Kishan Reddy: కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా.. తెలంగాణ నుంచి బీజేపీ సర్కారు...

Central Minister Kishan Reddy Profile: తెలంగాణ బీజేపీలో సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్‌ మంత్రిగా ఎదిగారు కిషన్‌రెడ్డి. హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఇవాళ మోదీ మంత్రివర్గంలో ప్రమోషన్&zwnj...

మోదీ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం.  ఈ మేరక...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షల జరిమానా విధించిన కలకత్తా హైకోర్టు.. ...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. బీజేపీ నేత సువెందు అధికారిపై తాను వేసిన కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాను తొలగించాలని ...

High Court: కాబోయే భర్త రేప్ చేశాడంటూ యువతి కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

Mumbai Court సాధారణంగా మనం ఎన్నో వింత కేసులను చూస్తుంటాం.. అలాగే వింటూ ఉంటాం. అలాంటి కోవకు చెందిన ఓ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తనకు కాబోయే భర్త తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ న్యాయస్థా...

Earthquake: భారీ భూప్రకంపనలతో వణికిపోయిన ఈశాన్య రాష్ట్రాలు.. రిక్టర్ స్కేలుపై 5.2 త...

Magnitude Earthquake: భారీ భూప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికిపోయింది. అసోం, మేఘాలయా, ఉత్తర బెంగాల్‌లో గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో భూప్రకంనలు సంభవించాయి. ఈ భూ కంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ...

Lambda variant: ప్రపంచానికి పెను ముప్పుగా డెల్టా, లాంబ్డా వేరియంట్లు.. మరింత అప్రమత్...

Lambda variant New Strain: కరోనా ముప్పు తొలగిపోతుందనుకుంటున్న తరుణంలో మరింత జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు. కొత్తగా డెల్టా, లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అటు ప్రపంచ దేశాలకు అప్రమత...

ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

పాట్నా: దైవ ప్ర‌సాదం తిని 170 మంది అస్వ‌స్థ‌త‌కు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వ‌న్ గ్రామంలో సోమ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మ‌హేశ్ కోడా అనే వ్...

ప్రయాణ మార్గదర్శకాల్లో అబుధాబి మార్పులు.. నేటి నుంచే అమల్లోకి

    యూఏఈ: అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి అబుధాబికి వచ్చే యూఏఈ పౌరులు, నివాసితులకు ప్రయాణ మార్గదర్శకాలను సవరించినట్టు వెల్...

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. జూనియర్‌ అసిస్టెంట్‌(క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పో...

12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మహారాష్ట్ర అసెంబ్లీ బయట బీజేపీ సభ...

అసెంబ్లీ నుంచి తమ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కి నిరసనగా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ‘పోటీ సభ’ (సెషన్) నిర్వహించారు. ఈ సెషన్ లో స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్...

Viral Wedding Menu Card: చూస్తుంటేనే నోరూరుతోంది.. సూపర్‌!

కోల్‌కతా: పెళ్లంటే.. పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఆటపాటలు.. మరదళ్ల చిలిపి చేష్టలు.. బావమరుదుల సరదాలు.. బంధువుల సందడి.. బంతి భోజనాలు, నూరేళ్ల పాటు చల్లగా ...

Liquor Shops: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉ.3 గంటల వరకు బార్లు ఓపెన్!

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త విధానంలో కొన్ని సంస్కరణలు చేసిన కేజ...

Sputnik v vaccine: ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో అందుబాటులోకి స్పుత్నిక్ వీ వ్యాక్సి...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో త్వరలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటు;లోకి వస్తుందని కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా.ఎన్ .కె. అరోరా తెలిపారు. ఇది ఉచితంగా లభిస్తుందన్నారు. దీంతో ప్రస్త...

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. గణేష్‌ చతుర్థికి ప్రత్యేక రైళ్ల...

Ganesh Chaturthi 2021 Special Trains: ఈ ఏడాది గణేష్‌ చవితి పండగ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనుంది. మహారాష్ట...

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 3.7 గా నమోదైంది. హర్యానాలోని జజ్జర...

Warangal metro: ఓరుగల్లులో మెట్రో రైల్ పరుగులకు అడుగులు.. వరంగల్ అభివృద్ధిపై తెలంగా...

ఓరుగల్లులో మెట్రో రైల్ పరుగులకు అడుగులు పడుతున్నాయి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డీ.పీ.ఆర్ సిద్ధం చేసి.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు సమర్పి...

CBSE Exams: సరికొత్త విధానానికి తెర తీస్తోన్న సీబీఎస్‌ఈ.. ఒకే ఏడాదిలో రెండు బోర్డ...

CBSE Exams: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ...

Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎ...

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లోనే కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వస్తుందని సంకేతాలొస్తున్నాయి. అయితే ఎ...

ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..

జయపురం: మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని జయపురం సమితిలోని గివురి గ్రామ రైతులు హెచ్చరించారు. మండీలకు తరలించిన ధాన్యాన్ని అక్కడి సిబ్బంది, ల్యాంప్‌ అ...

జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ల దాడి ఘటన.. పవర్ ఫుల్ ఆర్ డీ ఎక్స్ వా...

జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఎటాక్ లో ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. డ్రోన్ల నుంచి జారి పడిన పేలుడు పదార్థాల్లో ఆర...

Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చ...

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. కన్నడ పీసీసీ చీఫ్‌ శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య భిన్న ప్రకటనలు.. ఇప్పుడివే ఆ రాష్ట్ర పార్టీలో హాట్‌టాపిక్‌గా మారిపోయింద...

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్‌జీటీ

అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్‌ అంశంపై అదే...

Ambergris: ఆన్‌లైన్‌లో అమ్మకానికి తిమింగలం వాంతి.. ఊహించని షాక్ ఇచ్చిన ఫారెస్ట్ ...

Ambergris: తిమింగలం ‘వాంతి’ ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముఠా ఆట కట్టించారు చెన్నై, వినుకొండ అటవీశాఖ అధికారులు. ఈ ముఠా వేసిన ప్లాన్‌ రూట్‌లోనే వెళ్లి వారికి ఊహించని ఝలక్ ఇచ్చారు. ...

India Corona Cases: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. 30వేలకు పడిపోయిన పాజిటివ్ కేస...

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రికవరీలు భారీగా ...

Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..

Complaint against Twitter India: మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు ట్విట్టర్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్య...

ఊళ్లలోకి వస్తున్న గజరాజులు, చిరుతలు... ఎక్కడంటే ?

శేషాచలంలో చిరుతలు, కౌండిన్యలో ఏనుగులు అడవులుపై పెరుగుతున్న ఒత్తిడి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు   తిరుపతి: శేషాచలం అడవుల్లో చిరుతపులులు.. కౌండిన్య అడవుల్లో ఏనుగుల సంతతి పె...

Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఇకనుంచి అతి తక్కువ ధరలో ఏసీ ప్రయ...

Railway Passengers : భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కోచ్లను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఇప్పుడు తక్కువ ధరతో ఏసీలో ప్రయాణించడానికి వీలుగా ఏసి 3 టైర్ కోచ్‌ను ఏర్పాటు చేస్తోంది. రైల్వే 806 ఎకానమీ ఏస...

చెట్ల మీదే ఆన్ లైన్ తరగతులకు హాజరు.. మహారాష్ట్రలోని గ్రామాల్లో విద్యార్థు...

మహారాష్ట్ర లోని పలుగ్రామాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్హులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ తరగతులకు హాజరు విషయంలో వీరి బాధలు వర్ణనాతీతం.. గోండియా జిల్లాలోని పలు గ్రామాల...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాల పెంపు, డీఏ బకాయిల చె...

సుమారు 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 7వ వేతన సంఘం ఒప్పందానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. డీఏ బకాయిల చెల్...

ఎనిమిది కేజీలు.. రూ.56 కోట్ల విలువ.. ఇంతకీ ఇదేంటంటే..

దేశంలో డ్రగ్స్ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. పోలీసులు, కస్టమ్స్ సిబ్బంది కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 ...

పోలీసులు వెళ్తేనే.. మేమెళ్తాం!

గూడూరు : రైల్వే గేట్‌ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు ...

High Court: సమయానికి రాని అంబులెన్స్.. వైద్యం అందక బాలింత మృతి.. పరిహారం చెల్లించా...

Madras High Court orders compensation to man: సిబ్బంది నిర్లక్ష్యంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశ...

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

 ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు కాల్చివేశారు. సూపర్‌వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశార...

PM’s Cabinet Expansion: ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తుందా? ఇస్తేగిస్తే.. ఏపీ నుంచి ఎవరికి ఛాన్స...

కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మ...

Viral News: కట్నంగా స్విఫ్ట్​ కారును ఇవ్వలేదని ఓ వరుడు ఊహించని పని చేశాడు..

ఈ మధ్య పీటల మీద కూడా చాలా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత ప్రియుడిని పిలిచి ముద్దు పెట్టడం, ‘తాళి కట్టొద్దు.. ప్రియుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు’ అని వధువులు అన్న ఘ...

‘ఎండిపోయిన లావా ”రాతికోట” లా మారిపోయిందే ! మహారాష్ట్రలో నాటి అగ్నిపర్వత వ...

మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో సుమారు 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడినదిగా భావిస్తున్న ఓ అరుదైన ‘రాతి కోట’ వంటిదాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ జిల్లాలోని షిబ్లా-పర్ది గ్రా...

Sputnik Vaccine: వ్యాక్సినేషన్‌లో ‘స్పుత్నిక్ వీ’ ఊసేదీ..? మార్కెట్లో పెద్దగా కనిపిం...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇండియాలో అత్యవసర వినియోగం కింద అనుమతి ప...

Road Stolen: ఇదేం వింత కేసు! మా ఊరిలో రోడ్డు పోయిందంటూ గ్రామస్తుల ఫిర్యాదు.. ఎక్కడం...

ఈ రోజు వరకు, మీరు అనేక వింత కేసుల గురించి చదివి లేదా విని ఉంటారు. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంటాయి. ఇదే కోవకు చెందిన ఓ వింత కేసు మధ్యప్రదేశ్ పోలీసులను అవాక్కయ్యే...

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు....

PM Kisan FPO Yojana: అన్నదాతలకు ఆదాయం మరింత రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్లను అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో ...

Parliament Monsoon Session: జూలై 19 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీలను ఖరారు చేస్తూ నోటిఫి...

Parliament Monsoon Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడ...

Google Doodle: గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?

వెబ్‌డెస్క్‌: జర్మనీలోని టాస్ట్‌(ఇప్పుడది టోస్‌జెక్‌ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్‌విగ్‌. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో క...

Chanakya Neeti: చాణక్య చెప్పిన జీవిత సూత్రం.. ఈ నాలుగు అలవాట్లు ఉంటే జీవితాంతం పేదరి...

Chanakya Neeti: ఆచార్య చాణక్య.. జీవిత సత్యాలు, జీవన సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనుషులు ఎలా బ్రతకాలి.. జీవితంలో రాణించాలంటే ఏం చేయాలి.. ఎలాంటి విధానాలు అవలంభించాలి వంటి ఎన్నో అంశాలు పొ...

Unlock: యూపీలో జూలై 5 నుంచి మరిన్ని సడలింపులు

లక్నో: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు ము...

పెళ్లిలో భోజనం లేదు.. సరేలే అని కిచెన్‌లోకి వెళితే షాక్‌!

అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్‌కు భిన్నం...

Army Recruitment Rally Vishaka: ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్...

Army Recruitment Rally Vishaka: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,వ...

స్పుత్నిక్‌ లైట్‌కి నో

హైదరాబాద్‌: సింగిల్‌ డోస్‌ కోవిడ్‌ టీకా ‘స్పుత్నిక్‌ లైట్‌’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి ...

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికే...

ISRO Recruitment 2021:  నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ రంగాల్లో రోజుకో నోటిఫికేషన్‌ విడుదల అవుతోంది. తాజాగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యం...

అజిత్‌ పవార్‌ రూ. 65 కోట్ల ఆస్తులు అటాచ్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌(ఎంఎస్‌సీబీ)కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు చెందిన షుగర్‌ మిల్‌ను అటాచ...

రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 34.17 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధి...

బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు

భోపాల్‌: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో చ...

ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపిన దీదీ

కోలకతా: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం ఎవరికైనా ఉందంటే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జినే అని చెప్పాలి.  ప్రత్యర్థులపై తనదైన మాటల దాడితో విరుచుక...

Article 371: కాశ్మీర్ లో ఆర్టికల్ 371 అమలు చేస్తారా? అసలు ఈ ఆర్టికల్ ఏమిటి? ఏ రాష్ట్రా...

Article 371: ఆర్టికల్ 370 ను రద్దు చేసిన 22 నెలల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. జూన్ 24 న కాశ్మీర్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇంతలో,ఈ క్రమంలో ఆర్టికల్ 371 ను...

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో ...

ప్రధాని మోడీ దేశంలోని సమకాలీన పరిస్థితులు.. సమస్యలపై తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా చివరి ఆదివారం కీలక ప్రసంగం చేస్తుంటారు. ఆయా అంశాలను బట్టి వివిధ రంగాల్లోని ప్రజలతోన...

మహారాష్ట్ర నుంచి కర్నాటకకు వచ్చే ప్రయాణికులకు ‘ఆ సర్టిపికెట్’ తప్పనిసరి

మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్ టీ-పీసీ ఆర్ సర్టిఫికెట్ ని చూపాలని కర్నాటక ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇది 72 గంటల్లోగా తీసుకున్నదై ఉండాలని...

Covid-19 Second Wave: దేశంలో వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 798 మంది మ...

Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త భారీగా తగ్గి.. 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతోపాట...

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

నిధులు లేవన్న కేంద్రం ఎంత పరిహారం ఇవ్వగలరో 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస...

Ncbs Jobs 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయమైన జీతం.. ...

Ncbs Jobs 2021: డిగ్రీ, పిజి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణుశక్తి విభాగానికి చెందిన బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ...

మూడోదశకు.. రూ.వంద కోట్లు

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మరింతగా సన్నద్ధం  ముందు జాగ్జ్రత్త చర్యలకు నిధుల వినియోగం: సీఎం స్టాలిన్‌ వెల్లడి   చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల...

ఇకపై.. విద్యుత్ కోతలుండవు

చెన్నై: రాష్ట్రంలో ఇకపై విద్యుత్‌ కోత విధించే ప్రసక్తేలేదని ఆ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ వెల్లడించారు. స్థానిక కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి గ్రంథాలయం హాలులో మంగళ వారం ఉదయం విద్యు...

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభు...

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై.. కంప్యూటర్ టైపింగ్ లో మంచి ప్రావీణ్యత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మైసూర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స...

Liter Petrol Only One Rupee : వందేమాతరం చెప్పండి రూపాయికే లీటర్ పెట్రోల్ పొందడి..! ఎక్కడో తెల...

Liter Petrol Only One Rupee : ఈ రోజు పెట్రోల్ ముంబైలో రూ.104.90. ఢిల్లీలో లీటరుకు 98.81 రూపాయలు నడుస్తోంది. చమురు కంపెనీలు గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 33 సార్లు పెంచాయి. ఈ రోజు (జూన్ 29, మంగళవారం) పెట్రోల్ ధర...

India – China Tensions: యుద్ధ వాతావరణం..భారత్-చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు

India – China Tensions: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మునుపెన్నడూ లేని రీతిలో సరిహద్దుల్లో 2 లక్షల మంది సేనలను భారత్ మోహరించింది. స్వాతంత్రానంతరం గత 70 ఏళ్లలో భారత్ ఈ స్థా...

రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న 11 ఏళ్ల బాలిక.. ఊహించని షాకిచ్చిన వ్యా...

రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న 11 ఏళ్ల బాలిక.. ఊహించని షాకిచ్చిన వ్యాపారవేత్త.. పేదరికంతో బాధపడుతూ చదువుకు దూరమైన ఓ బాలికకు ఆర్థికంగా చేయూతనందించి ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త త...

Arvind Kejriwal: పంజాబ్‌లో మహిళలు సంతోషంగా లేరు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.  హామీలతో ఇప్పటినుంచే పంజాబ్‌ ప్రజలక...

PM Kisan Samman : పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చివరి తేది జూన్ 30..! ప్రయోజనం పొందాలంటే వె...

PM Kisan Samman : జూన్ నెల ముగుస్తోంది. మీరు ఇంకా ఈ పనులను పూర్తి చేయలేకపోతే వెంటనే చేయండి.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకంలో ప్రత్యేక స్థిర డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం వంటివి ఇందులో ఉ...

18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్‌ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై

కేరళకు చెందిన అని శివ 18వ ఏట డిగ్రీ ఫస్టియర్‌ చదువుతుండగా.. ఆమెకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఐపీఎస్‌ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం కార్డు పడింది. వైవాహిక జీవి...

140 మంది సిబ్బంది.. లావుగా ఉన్నారని విమానం ఎక్కొద్దన్న ఎయిర్‌లైన్స్

ఇస్లామాబాద్: లావుగా ఉన్నారన్న కారణంగా 140 మంది విమాన సిబ్బందిని విమానాలు ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన దాయాది దేశం పాకిస్తాన్‌లో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్...

India Corona Updates: గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యా...

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 58,578 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అట...

Rani Rashmoni: బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ధీర ...

    Rani Rashmoni: సామజిక కార్యకర్త, బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన రాణి రష్మోని జీవితం ఎందరికో ఆదర్శవంతం. రాణి రష్మోని పశ్చిమ బెంగాల్ లోని ఓ పేద కుటుంబంలో 28 ...

రాష్ట్రపతి కోసం ట్రాఫిక్‌ నిలిపివేత..మహిళ మృతి

కాన్పూర్‌(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది.  అఖిలభార...

Vaccine Certificate: కొవిన్‌ పోర్టల్‌ ద్వారా కోవిడ్‌ సర్టిఫికేట్‌ను పాస్‌పోర్టుతో జత ...

Vaccine Certificate: దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక విదేశ...

Terrorist: నీ తల్లిదండ్రుల కోసం లొంగిపో..తీపి మాటల తూటాలతో ఉగ్రవాదిని లొంగదీసుకు...

Terrorist: మీరు వెబ్ సిరీస్ లు చూస్తుంటారా? అయితే, కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో మొదటి సీజన్ లో ఓ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. టెర్రరిస్ట్ ఒకరు ఒక గదిలో దాకుంటాడు తుప...

ఇకపై ఆధార్, పాన్‌కార్డులతోనే రైలు టికెట్ల బుకింగ్..!

టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలకు అరికట్ట వేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అక్ర...

DRDO Pinaka Rockets: పినాక రాకెట్ల ప్రయోగాలు విజయవంతం: డీఆర్డీవో

DRDO Pinaka Rockets: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శనివారం నాడు పినాక రాకెట్లను పరీక్షించింది. పినాక రాకెట్లు అనుకున్న మేరకు సత్ఫలితాలను అందించాయని డీఆర్‌డీవో పేర్కొంది. మొత్తం 25 ...

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

ముంబై: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ సొరంగం లోపల హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి బయలు దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. అయితే రైలులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్ల...

IRCTC Ticket Booking: ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఇకనుంచి అవి ఉండాల్సిందే..!

IRCTC Ticket Booking: ఇకనుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయ...

ఆ చీకటి రోజులను మర్చిపోలేం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర స్థితి విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నాటి దురాగతాలను, దారుణ పరిస్థితులను గుర్తు చేశారు. ఆ చీకటి రోజులను మర్చిపోలేమన్నారు. ...

Covid 19: పరిశోధకులు చెబుతున్న “బయో వార్” ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎ...

రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి అసలు మూలం ఏంటి..? తొలత కరోనా వైరస్‌గా మొదలై.. రోజుకో రూపాంతరం చెందుతూ జనాలను హడలెత్తిస్తోంది. ఒకసారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ  ఉస...

ఎంత అదృష్టమో..! విమానంలో ఒక్కడే పాసింజర్

చండీగఢ్‌: మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పడు ఎంటువంటి ఇబ్బంది లేకుండా.. కూర్చోవడానికి ఓ సీటు దొరికి సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది వీలు పడదు. ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్లాల...

IRCTC Special Tour: 15 రోజుల టూర్‌కు రూ.13 వేలే ఖర్చు… ఆగస్టు 24 నుంచి భారత్ దర్శన్ స్పెషల్‌...

IRCTC Special Tour: అతి తక్కువ ధరలకే దేశంలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపించేదుకు భారతీయ రైల్వే ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశంలోని పలు రూట్లలో ఈ ...

దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ కేసులు: కేం‍ద్రం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసుల్లో 20 కేసులు మహారాష్ట్రలోనే నమోదైనట్లు తె...

Seaplane: బైక్ ఇంజన్ తో ‘సీప్లేన్’ తయారు చేసిన అస్సాం వాసి… కల నెరవేరిందని హ్యాప...

అస్సాంలోని జోర్హట్ జిల్లాకు చెందిన బుబుల్ సైకియా అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఇంజన్ ని వినియోగించి ‘సీ ప్లేన్’ తయారు చేశాడు. విమానం మాదిరి నీటిలో దూసుకుపోయే సీ ప్లేన్ తయారు చేయాలని, అలా...

సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్‌

గుజరాత్‌: కాంగ్రెస్‌​ పార్టీ నేత రాహుల్‌ గాంధీ గురువారం సూరత్‌ కోర్టుకు చేరుకున్నారు. పరువు నష్టం కేసు విషయంలో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్&zwn...

అమ్మాయిలకు ఆదర్శం ఈ ‘శైలజాటీచర్‌’

మలయాళంలో ‘వైరస్‌’ (2019) అని ఒక సినిమా వచ్చింది. రావడానికి ముందు ఆ సినిమా నిర్మాత రీమా కల్లింగళ్, ఆమె భర్త ఆషిక్‌ అబు కలసి అనుమతి కోసం అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ దగ్గరకు వచ్చా...

Shamshabad Airport Drugs: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. రూ.20 కోట్ల విలు...

Shamshabad Airport Drugs: హైదరాబాద్ మహానగరంలో భారీగా అక్రమ డ్రగ్స్‌ రవాణా గుట్టురట్టైంది. విదేశాల నుంచి యథేచ్చగా అక్రమ దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లకు డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. శంషాబాద్‌ ఎయి...

Hyderabad MMTS: కరోనా కారణంగా గతేడాది కాలంగా పట్టాలెక్కని పేదల బండి.. హైదరాబాద్‌లో వ...

Hyderabad MMTS Trains Start: భాగ్యనగరంలో ప్రజా రవాణ పట్టాలపైకి వస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన సర్వీసులు రీస్టార్ట్ అవుతున్నాయి. వచ్చే వారం నుంచే ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. హైదరాబాద్‌లో ఎంఎ...

Abhinandan Varthaman : శత్రుదేశం చెరలో ఉన్నా ధైర్యం, మనో స్థైర్యంతో భారత్, పాక్ ప్రజల మనస...

Indian Air Force officer Abhinandan Varthaman : పాక్ సైన్యానికి యుద్ధ ఖైదీగా దొరికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ పుట్టినరోజు ఇవాళ(జూన్ 21). ఇంటర్నేషనల్ యోగా డే, అభినంద...

చట్టానికి మీరేమైనా అతీతులా …? ట్విటర్ పై పార్లమెంటరీ కమిటీ కమిటీ ‘చీవాట్ల...

ఇండియాలో ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా నడచుకోలేదని ఆరోపణలకు గురైన ట్విటర్ పై ఐటీ, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. ఈ సామాజిక మాధ్యమానికి చెందిన ఇద...

India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్...

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 7.6 లక్షలు యాక్ట...

ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ప్రారంభమైన ‘కౌంట్ డౌన్...

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ‘కౌంట్ డౌన్’ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మోదీ నాలుగు రోజుల్లో రెండుసార్లు వేర్వేరుగా బీజేపీ ఎంపీలతో సమావేశం కావడమే ఇంద...

కొనసాగనున్న ప్రత్యేక రైళ్లు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ...

క్లైమాక్స్‌కు చేరిన టీపీసీసీ ఎంపిక కసరత్తు

ఢిల్లీ: టీపీసీసీ ఎంపిక కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ సేకరించారు. సీనియర్లకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కీలక నేత...

పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌.. డిప్లొమా ట్రెయినీ ...

Diamond Block: వజ్రపు కాంతులతో మెరవనున్న మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్..28 వేల కోట్ల రూప...

Diamond Block:  మధ్యప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల్లో చేర్చబడిన ఛతర్‌పూర్ ఇప్పుడు వజ్రపు కాంతులతో ప్రపంచవ్యాప్తంగా ప్రకాశించనుంది. ఇక్కడ బందర్ డైమండ్ బ్లాక్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ బక్...

HSCL Recruitment 2021: హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్‌లో ఉద్యాగ...

HSCL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందూస్థాన్ స్టీల్ వ‌ర్క్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫి...

Rash Driving: బ్రిడ్జీపై ర్యాష్ డ్రైవింగ్.. తృటిలో తప్పిన మృత్యువు.. షాకింగ్ వీడియో....

Caught on camera – Rash driving: చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డుపై భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. అయితే.. ర్...

Modi Cabinet Expansion Buzz: త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్..! వేగంగా మారుతున్న ఢి...

ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండేళ్ల కాలం పూర్తయినా .. ...

Hallmark New Rules : బంగారం కొనాలా.. అమ్మాలా..! నేటి నుంచి హాల్ మార్కింగ్ కొత్త నియమాలు అమ...

Hallmark New Rules : ఈ రోజు నుంచి బంగారు ఆభరణాలు, కళాఖండాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుంది. జూన్ 15 నుంచి అన్ని ఆభరణాల వ్యాపారులు BIS హాల్‌మార్కింగ్ సర్టిఫైడ్ బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించా...

చెన్నైకి తెలుగుగంగ జలాలు

తిరుపతి అర్బన్‌: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగు గంగలో ప్రధాన భాగమైన కండలేరు జలాశయం హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సోమవారం చెన్నై నగర ప్రజల దాహార్తి తీర్చేందుక...

అయోధ్యలో భారీ ల్యాండ్ స్కామ్…..రామ తీర్థ ట్రస్ట్ అవినీతిపై ఆప్, సమాజ్ వాదీ ...

అయోధ్యలో రామ మందిరం పేరిట భక్తులకు శఠగోపం పెడుతున్నారని ఆప్ , సమాజ్ వాదీ పార్టీలకు చెందిన నేతలు ఆరోపించారు. రామాలయం కోసం భూములు కొనుగోలు చేస్తున్నామంటూ శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట...

ఆర్టికల్‌ 370 రచ్చ.. దిగ్విజయ్‌పై విమర్శల వర్షం

న్యూఢిల్లీ: ఒకవేళ తాము అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ను రద్దుపై పునరాలోచన చేస్తామంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన ...

8 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ మ‌ధ్య ర‌హ‌స్య స్నేహ బంధం ఉంద‌ని ఆప్‌ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించా...

Vaccination: వేగంగా దేశంలో వ్యాక్సినేషన్..ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సిన్ లు వేసిన ...

Vaccination: భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. వీలైనంత త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే దిశగా సమాజాన్ని ...

Woman Locked in Toilet: కన్నతల్లిని టాయ్‌లెట్‌లో బంధించి తాళం వేసిన తనయుడు.. ఆమె మాత్రం..

Woman Locked in Toilet: రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం నషించిపోతోంది. నవమాసాలు కని, పెంచి పెద్దచేసిన త్లలి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కషంగా ప్రవర్తించాడు. 95 ఏళ్ల తన తల్లిని ఓ కొడుకు టాయ్‌లెట్‌ రూమ్‌ల...

Chidambaram Tweet: ప్రధానిపై నా వ్యాఖ్యలు తప్పు.. నేను ఉపసంహరించుకుంటున్నాను..కేంద్ర మ...

Chidambaram Tweet: టీకా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేయడం విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఈ రోజు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకు...

కోవిద్ వ్యాక్సిన్ తీసుకుంటే.. ‘తాయిలాలు’ ఇస్తున్న బ్యాంకులు……అవేంటో తెలు...

కోవిద్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని ప్రకటించాయి. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే…ఉదాహరణకు యూ...

సంచలన నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వ...

Serum Institute: ఇప్ప‌టికే రెండు వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోన్న సీరం.. స్పుత్ని...

Serum Institute: రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని, అందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్&zw...

Threatens to Pm Modi: మళ్లీ జైలుకెళ్లాలని ఏకంగా ప్రధాని మోదీనే టార్గెట్ చేసుకున్నాడు.. ...

Threatens to Pm Modi: జైలుకు వెళ్లాలని కోరికతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్ట్ చేయాలని వేడుకోవడం సినిమాల్లోనే చూశాం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే నిజంగా జరిగింది. అయితే, అతను అరెస్ట్...

హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష

అహ్మదాబాద్‌: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్‌లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవ...

Teachers Eligibility Test: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… టెట్ సర్టిఫికెట్ గడువు పెంపు....

TET Certificate Validity: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ ( Teacher Eligibility Test) స‌ర్టిఫికెట్ గ‌డువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర విద...

ఇండియాలో రెండు వేర్వేరు వ్యాక్సిన్ల మిశ్రమ ప్రసక్తే లేదు….తేల్చి చెప్పిన...

ఇండియాలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపే (మిశ్రమ) ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. వీటిని మిశ్రమం చేస్తే కలిగే ప్రయోజనాలు లేదా దుష్పరిణామాలు, లేక ఆ మిశ్రమ సత్తా తదితరాలపై తగ...

Bengal :తృణమూల్‌ను వదిలి వెళ్లిన బీజేపీలో చేరిన నేతల్లో అంతర్మథనం.

Bengal : బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతాపార్టీని ముప్పుతిప్పులు పెట్టేట్టుగా ఉన్నారు. బెంగాల్‌లో పాగా వేసి మమతను ఇంటికి పంపించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ ఎన్నో పథకాలు వేస...

Coronavirus: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. పిల్లల్లో వచ్చే కరోనాకు ఫ్లూ వ్యాక్సిన్ ...

Coronavirus: చైనాలో 2019 లో చివరిలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ ఇంకా అనేక దేశాల్లో తన ప్రభావం చూపుతూనే ఉంది. ఇక మన దేశంలో సెకండ్ వేవ్ విజృ...

కేంద్రానిక్‌ షాక్‌.. పంతం నెగ్గించుకున్న మమత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్‌ బందోపాధ్యాయను బెంగాల్‌ సీఎస్‌ పదవికి రాజీనామా చేయించ...

వాటి కథ ముగిసిందనుకున్నారు..కానీ..

దీస్పూర్‌ : పిగ్మీ హాగ్స్‌.. పెద్దగా పరిచయం లేని జంతువు పేరిది. 22 పౌండ్ల బరువుతో.. పరిమాణంలో 8-10 అంగుళాల పొడవుండే ఇవి పంది జాతికి చెందిన జీవులు. అందుకే వీటిని అత్యంత చిన్న పందులుగా పరిగణిస...

గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్‌!

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల...

కోవిద్ వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్రాన్ని దుయ్యబట్టిన సుప్రీంకోర్టు,….రా...

కోవిద్ వ్యాక్సినేషన్ పై కేంద్రం అనుసరిస్తున్న ప్రొక్యూర్ మెంట్ పాలసీని సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. మీ నిర్వాకం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వ...

నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజులు ఆలస్యం.. తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్ష...

నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌-త‌మిళ‌నాడుకు చాలా దగ్గర‌గా ఉన్నాయని భార‌త వాతావ‌ర‌ణ సంస్థ తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరానికి దగ్గరగా ఉన...

చికెన్​తో బ్లాక్​ఫంగస్​.. ఇది అసలు విషయం!

న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్​ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్​కి దూరంగా ఉండడమే మంచిదని వాట్స...

‘మెడికల్ మాఫియా’ పై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మీద కేసు పెడతారా ..?? బాబా రాంద...

అల్లోపతి మందులు, డాక్టర్లపై యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి మధ్య డైరెక్ట్ ‘వార్’ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాందేవ్ ఈ సంస్థకు ఓ సవాల్ విసిరా...

power grid recruitment: ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టులు.. ఎల‌క...

power grid recruitment 2021: ప‌వర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ లిండియా లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ప‌వ‌ర్ గ్రిడ్ నార్తర్న్‌ రీజియన...

Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన వారికి అ...

Indian Army SSC Recruitment 2021: ఇండియ‌న్ ఆర్మీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు పెళ్లి కానీ యువ&...

Baba Ramdev: ‘నన్ను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదు….సవాల్ ! యోగాగురు బాబా రాందేవ్ స...

Baba Ramdev: అలోపతి విధానాన్ని, డాక్టర్లను విమర్శిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి తీవ్ర ఆగ్రహానికి గురైన యోగా గురు బాబా రాందేవ్ ఈ పరిణామాలకు ఏ మాత్రం చలించలేదు. తనను అరెస్టు చేసే దమ్ము ఎ...

బయటకొస్తే బైకు మాకు.. పువ్వు మీకు

బెంగళూరు (బనశంకరి): కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లోనూ బెంగళూరు ప్రజలు మామూలుగానే సంచరిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రోజూ ఉదయం 10 గ...

Cyclone Yaas: ఏడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్ తుఫాను , బెంగాల్ కోస్తా జిల్లాల్లో...

Cyclone Yaas: యాస్ తుఫాను ఏడు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగాపశ్చిమ బెంగాల్ కోస్తా జిల్లాలకు అపార నష్టం కల్గించింది. పూర్బా మెడిని పూర్ , సౌత్ 24 పరగణాల జిల్లాలు ఈ తుఫానుతో అతలాకుతలమయ్యాయి. ఈ జ...

కరోనా ఫ్రీ ఇండియా కోసం కలిసి నడుద్దాం

హైదరాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య భాగ పెరగింది. కొద్దీ రోజుల క్రితం వరకు ఎక్కువ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పడు కొంచ...

తల్లిదండ్రులిద్దరికి వ్యాక్సిన్‌.. షాకైన కుమారుడు

జైపూర్‌: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక విధి నిర్వహణలో అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అం...

Cheetahs: 74 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా నుంచి భారత అడవుల్లో అడుగుపెట్టనున్న చిరుతలు.. ...

Cheetahs: వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో భారత్‌ అడవుల్లోకి రానున్నాయి. దాదాపు 74 ఏళ్ల కిందట మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులు.. ఇప్పుడు ఆఫ్రికా నుంచి రప్పించి మన అడవుల్లో వదలాలని భ...

NCRTC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌సీఆర్‌టీసీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్య...

  Ncrtc Jobs NCRTC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేష‌నల్ క్యాపిటల్ రీజియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్‌(ఎన్‌సీఆర్‌టీసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాం...

Sanskrit speaking village: భారతదేశంలో హిందువులు, ముస్లింలు సంస్కృతం మాట్లాడే ఒక ప్రత్యేకమ...

ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశానికి ఏదో ఒక‌ ప్రత్యేక లక్షణం ఉంది. ఈ ప్రత్యేకత కారణంగా, ప్రజలు కూడా ఆ స్థలాన్ని గుర్తిస్తారు. అలానే కర్ణాటకకు చెందిన మత్తూరు ఓ విభిన్న‌మైన గ్రామం. ఇది దేశమం...

Cyclone Yaas Updates: దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుం...

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ రాత్రి వరకు అల్పపీడనం కాస్తా.. వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఉత్తర వా...

Low pressure : తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం.. రేపటికి బలపడి వాయుగుం...

Bay Of Bengal : నైరుతి రుతుపవనాలు ఈరోజు (22.05.2021) నైరుతి బంగాళాఖాతము యొక్క మరికొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అ...

బయటపడ్డ అరుదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

న్యూఢిల్లీ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే.. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకోర్‌ మైకోసిస్‌) కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇది తీవ్ర స్థాయిలో విజృంభ...

కన్నీళ్లు పెట్టుకున్న మోదీ

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలో వారి...

రఘురామకృష్ణరాజు కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు

 న్యూఢిల్లీ: రఘురామకృష్ణరాజు కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక వివర...

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ ర...

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుందటే మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయపెడుతోంది. ఏడాది కాలంగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి.. ఈ ఏడాది సెకండ్‌వేవ్‌ తీ...

వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: వ్యాక్సీనేషన్‌పై కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచనలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం కొత్త మార్గదర్శకాలను వ...

మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేయలేదు,...

తెలుగు వార్తలు » జాతీయం » మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేయలేదు, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టీకరణ మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ...

good news ‘కొరతకు’ ‘పాతర’, రెమ్ డెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి మూడింతలు పెంపు, ఏడు క...

కోవిడ్ చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మెడిసిన్ మందు ఉత్పత్తిని నెలకు 38 లక్షల వైల్స్ నుంచి 1.19 కోట్ల వైల్స్ కి పెంచుతున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియాలో గి...

ఇదో విడ్డూరం: ఇద్దరు భామల ముద్దుల మొగుడు

కోలారు: నాటకీయ పరిణామాల మధ్య అక్కా చెల్లెళ్లను ఒక్కరే పెళ్లాడడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇటువంటి వింతలు నిజజీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు ...

దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స...

దేశంలో కోవిడ్ పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కరోనా వైరస్ పాండమిక్ అదుపునకు మరిన్ని సూచనలు చేయాలని, స...

తీరాన్ని తాకిన తౌక్టే తుఫాన్

గాంధీనగర్‌:  తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే గజరాత్‌లో తీరాన్ని తాకింది. ఇక మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌లో ఈద...

100 రూపాయలకే కరోనా టెస్ట్.. 15 నిమిషాల్లో రిపోర్ట్..! ఎక్కడో తెలుసా..?

Corona Test For 100 Rupees : కరోనా సెకండ్‌ వేవ్‌లో గ్రామాలపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. నగరంతో పోలిస్తే గ్రామాల్లో వనరుల కొరత ఉంటుందని, ఈ అంటువ్యాధి ...

Curfew violators: ‘కోవిడ్ కర్ఫ్యూను ఉల్లంఘిస్తే ‘రామ్, రామ్’ అని రాయాలట, మధ్యప్రదేశ్ ...

మధ్యప్రదేశ్ లో ‘కోవిడ్ కర్ఫ్యూను’ ఉల్లంఘిస్తున్నవారికి పోలీసులు వింత శిక్షను విధిస్తున్నారు. కోవిద్ ఆంక్షలు అతిక్రమించినవారు అరగంటసేపు కూర్చుని ‘రామ్ రామ్’ అని రాయాలని, లేదంట...

Vaccine: రక్త స్రావం, గడ్డకట్టడం భారత్‌లో చాలా తక్కువ

న్యూఢిల్లీ: భార‌త్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆక్స్...

గుజరాత్‌ దిశగా కదులుతున్న 'తౌక్టే' తుపాను

ఢిల్లీ: 'తౌక్టే' తుపాను గుజరాత్‌ దిశగా కదులుతోంది. తుపాను ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనుంది. పోర్‌బందర్‌-మహువా తీరం మధ్య ఈ 18న వేకువజామున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. త...

CLAT Exam 2021: క‌రోనా ఎఫెక్ట్‌… వాయిదా ప‌డ్డ మ‌రో ప‌రీక్ష‌.. జూన్ 13న జ‌ర‌గాల్సిన క్ల...

CLAT Exam 2021: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో భార‌త్‌ను వీడేలా క‌నిపించ‌డంలేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుత...

Double Mask: ముంబాయి పోలీసుల మరో వినూత్న ప్రచారం.. హారీపోటర్ ఫోటోలతో డబుల్ మాస్క్ ...

Double Mask: కరోనా వైరస్ కు సంబంధించి ప్రజలు పాటించాల్సిన నియమాలను ఎప్పటికప్పుడు వినూత్నంగా చెప్పడంలో ముంబయి పోలీసులు ముందు ఉంటారు. కోవిడ్ నియంత్రణ కోసం ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో ఎప్పటి...

గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ పరీక్షలు అవసరం: మోదీ

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ -19 పరీక్షలు అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు అవసరమైన అన్ని సాధనాలతో అధికారం కల్పించాలని మోదీ ...

సోషల్ మీడియా పోస్టులపై జమ్మూ-కశ్మీరు పోలీసుల హెచ్చరిక

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణపై పోస్ట్‌లతో ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాల ఖాతాదారులను జమ్మూ-కశ్మీరు పోలీసులు హెచ్చరించారు. పాలస్తీనాలో పరిస్థితుల...

షాకింగ్ ఘ‌ట‌న‌.. అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్క‌సారిగా లేచిన వృద్ధురాలు...

ముంబైలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా.. ఆమె ఒక్క‌సారిగా లేచి కూర్చుంది. దీంతో అక్క‌డ ఉన్న‌వారంతా ...

RBI Recruitment 2021: ఆర్‌బీఐ గౌహతిలో ఉద్యోగ ప్రకటన… రోజుకు రూ.2000 వేలకు మించకుండా వేతనం

RBI JOB Notification: గౌహతిలోని ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫార్మసిస్ట్ పోస్టు భ‌ర్తీకి అర్హత, ఆస‌క్తి ఉన్నఅభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆ...

Vacination: మా దేవతకు కోపం వస్తుంది మేం టీకా వేసుకోం అంటున్న గ్రామస్థులు.. తలలు పట...

Vaccination: కోవిడ్ -19 మహమ్మారి  రెండవ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం పెనుగులాటకు దారి తీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ, హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలోని మలానా అనే మారుమ...

Tauktae Cyclone: పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష

గాంధీనగర్‌: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌పై తుపాను ప్రభావం అదికంగా ఉండనుంది. ఈ నెల 18న తుపాను గ...

DSSB Recruitment 2021: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. 7...

DSSB Recruitment 2021: నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 7236 ప...

అంబులెన్సులను ఎందుకు ఆపారు?

‘ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదు. జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిపైకి వెళ్లే ముందు కేంద్రం నుంచి మీరు అనుమతి తీసుకునే వెళ్లారా?’  ‘రోగుల ప్రాణాలు అక్కడే గాలిల...

Corona Effect: కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ ఉంటేనే ప్రవేశం.. పలు రాష్ట్రాల్లో అమలు ...

Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి తమ రాష్ట్రంలోక...

South Central Railway: ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్త...

South Central Railway Paramedical Posts: క‌రోనా మ‌హ‌మ్మారిని దేశం నుంచి పార‌దోల‌డానికి అంతా ఏక‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు త‌మ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌తీయ ర...

మరో గుడ్‌న్యూస్‌: త్వరలోనే సింగిల్‌ డోస్‌​ వ్యాక్సిన్‌

హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తొ...

ఆ ధీర యువతి గుండె ఆగిపోయింది!

చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు.. కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స.. అయినా ఆ 30 ఏళ్ల యువతి భయపడలేదు. ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాటలు వింటూ ఆనందంగా కన...

‘కరోనా వైరస్ ఒక జీవి.. దానికి కూడా బతికే హక్కు ఉంది’ వింత వ్యాఖ్యలు చేసిన మా...

Trivendra Rawat Coments : దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం తీవ్రమైంది. కరోనాతో వందలాది మంది చనిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఒక వింత ప్రకటన చేశారు. కరోనా వై...

MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ క్లారిటీ.. ఇప్పట్లో ఉండబోవని స్ప...

ECI Clarified On AP TS MLC Elections: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరో...

Fake Sim Card: మీ పేరు మీద ఎవరైనా నకిలీ సిమ్ కార్డు వాడుతున్నారా? ఇలా తెలుసుకోండి.. చ...

Fake Sim Card: ప్రస్తుత కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన పేర్ల మీద ధ్రువపత్రాలు, సిమ్ కార్డులు ఇతరాలు తీసుకుంటున్నారు. తీరా మనకు తెలిసే సమయానికే జరగాల్సిన నష్టం జరిగ...

భర్తతో వీడియో కాల్‌.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్

గాజా సిటీ : ఇజ్రాయిల్ ‌- పాలస్తీనా మధ్య వైషమ్యాలు అక్కడ రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ రాజధాని జెరూసలేంలో కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాలో గాజ...

బీ అలర్ట్ ! కోవిడ్ 19 నివారణలో ఆవుపేడ వినియోగం మంచిది కాదు, డాక్టర్ల హెచ్చరి...

కోవిడ్ నివారణకు, నిరోధానికి ఆవుపేడ వినియోగించడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.దీన్ని వాడడం వల్ల కోవిడ్ సోకదన్న నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు చెబుతున్నారు. పైగా ద...

ఆర్యభట్ట మ్యాథ్స్‌ కాంపిటీషన్‌

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ స్కిల్‌ డవలప్‌మెంట్‌(ఏఐసీటీఎస్‌డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపిటీషన్‌ను ప్రతి ఏటా నిర్వహి...

కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు!

న్యూఢిల్లీ: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్‌ (పరాన్నజీవుల ద్వారా కలిగే ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి వాడే మెడిసిన్‌) ఔషధం ఐవర్‌మెక్టిన్‌ తరచూ తీసుకోవడం ద్వారా కరోనా సోకే మ...

After 10th Class: టెన్త్‌.. టర్నింగ్‌ పాయింట్‌!

కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేద...

Fact Check: 5జీ టెస్టింగ్ వ‌ల్లే కోవిడ్ సెకండ్ వేవ్‌..!

న్యూఢిల్లీ: గ‌తేడాది మొదలైన క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. మ‌ధ్య‌లో కొద్ది రోజుల పాటు తెర‌పిచ్చిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికి.. ఆ త‌ర్వాత ప్రారంభ‌మైన సెకండ్ వేవ్ దేశాన్...

డ్రీమ్‌ వీవర్‌ కీప్‌ మూవింగ్‌.. డోంట్‌ క్విట్‌

శ్రీలక్ష్మి సురేశ్‌... ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వెబ్‌ డిజైనర్, సిఈవోగా నిలిచిన అమ్మాయి. కేరళ కోజికోడ్‌లో తను చదువుతున్న స్కూల్‌ కోసం ప్రెజెంటేషన్‌.కామ్‌ అనే వెబ్‌ సైట్‌ను త...

ఆన్‌లైన్‌లో పిల్లల ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవచ్చని మీకు తెలుసా? పిల్లల కోసం ఆధార్ కార్డును జారీ చేయడానికి ప్రత్యేకంగా యూఐడీఏఐ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరికి ఇచ్చే ఆధార్‌ను బాల ఆధార్ కార...

వాళ్లకు కరోనా ముప్పు తక్కువే.. కానీ ఈ గ్రూప్‌ రక్తం ఉన్న వారికి!

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం కరోనా. ఈ వైరస్‌ బారి న పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్‌ మీడియా...

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ వర్ధంతి..

శ్రీనివాస రామానుజన్‌ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావుల్లో  ఒకరు. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద  కుటుంబంలో పుట్టిన రామానుజన్‌ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శిం...

కరోనా నుంచి కాపాడాలని.. రావి, వేప చెట్లకు వివాహం

వేలూరు(తిరువణ్ణామలై): కరోనా నుంచి కాపాడాలని రాగి, వేప చెట్లకు వివాహం చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్‌ ఆలయం ఉంది. పదేళ్ల కిందట గ్రామస్తులు ఆలయాన్ని నిర...

పారిశ్రామికావసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంపై నిషేధం, తక్షణమే ఉత్తర్...

దేశంలో కోవిడ్ క్రైసిస్ దృష్ట్యా, కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అవసరాలకు గానీ, వైద్యేతర (నాన్-మెడికల్) అవసరాలకు గానీ లిక్విడ్ ఆక్సిజన్ ని వినియోగించకుండా నిషేధం విధించ...

వందేళ్లనాటి చెట్టినాడు

చెట్టినాడు ప్యాలెస్‌లు కళాత్మకత, సంప్రదాయంతోపాటు గొప్ప నిర్మాణ కౌశలానికి ప్రతిరూపాలు. ఈ ప్యాలెస్‌ల గురించి చెప్పుకునే ముందు... తమిళ సినిమాలో హీరోయిన్‌ తండ్రి ఊరి మోతుబరి ఇంటిని ఓసా...

భారత్‌ ఎకానమీకి నష్టం తప్పదు!

ముంబై: కరోనా సెకండ్‌వేవ్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత...

రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలం: బీజేపీ నేత

విజయవాడ: కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నవారికి... రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప...

రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు!

ముంబై: దేశంలో కోవిడ్‌-19 సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ల కోసం దేశంలో పలు చోట్ల కరోనా...

భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఇక లేరు

హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా  వేగంగా విస్తరిస్తున్న కరోనా  మహమ్మారి  అన్ని రంగాలను చుట్టుముట్టేస్తోంది. రాజకీయ, సినీ, ఆర్థిక ..ఇలా అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఆర్‌బీఐ మా...

ICSE పదవ తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి ఎగ్జామ్స్‏లో ఎలాంటి మార్పు లేదు.. పూర్...

ICSE Class 10 Board Exam Cancelled: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ఇక స్కూల్స్, కాలేజీలు మూతపడగా..ఇప్పటికే పలు బోర్డ్ ఎగ్జామ్స్ ను రద్దు చేసాయి అక్...

గోనెసంచిలో యువకుడు!

టీ.నగర్‌: నాగర్‌కోవిల్‌ టౌన్‌ రైల్వేస్టేషన్‌లో గోనెసంచిలో దూరి నిద్రిస్తున్న యువకుడు హత్యకు గురైనట్లు వాట్సాప్‌లో వ్యాపించిన సమాచారం సంచలనం రేపింది. మొదటి ప్లాట్‌ఫాంలో మరమ్మ...

ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’

చెన్నై: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా తొలి వ్యక్తిగా నామినేషన్‌ వేసే పద్మరాజన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించ...

Face Mask: మాస్కు పెట్టుకోలేద‌న్నందుకు వీరంగం సృష్టించిన జంట‌.. ఎఫ్ఐఆర్ న‌మోదు చ...

Not Wearing Face Mask: ప్రస్తుతం క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశం మొత్తం అత‌లాకుతల‌మ‌వుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు భ‌యాందోళ‌న‌ల‌ను క‌లిగిస్త...

జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్న...

కసిదీరా కాటేస్తోంది

నేషనల్‌ డెస్క్‌: దేశాన్ని కరోనా కసిగా కాటేస్తోంది. మొదటి వేవ్‌ తర్వాత దాని కోరలు పీకామని భావించాం కానీ, అనూహ్యమైన రీతిలో మూడు రెట్ల వేగంతో విషం కక్కుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు, మ...

Viral: కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పామ...

ఆ భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరలోని సూపర్ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేశారు. యధాలాపంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టార...

Jan Dhan Bank Account: మీ బ్యాంక్ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అ...

Jan Dhan Bank Account: ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సేవింగ్స్, ఇతర లావాదేవీల కోసం ప్రజలు బ్యాంక్ అకౌంట్‌ను తీసుకుంటారు. అయితే, బ్యాంక్ ఖాతా ఉన్న వారు పలు రకాలుగా ...

BHEL Jobs 2021: నిరుద్యోగులకు తీపి కబురు… వివిధ విభాగాల్లో 389 ఉద్యోగాలు… చివరి తేదీ ...

BHEL Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌, ట్రేడ్‌ అప్...

ఆర్టీసీ సమ్మె: పండుగ సెలవులకు బస్సుల కొరత

బెంగళూరు/బనశంకరి: అర్జంటుగా ఎన్నో పనులు. ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు బస్సుల్లో డబుల్‌ చార్జీలు. అవి కూడా దూరప్రాంతాలకు వెళ్లడం లేదు. కార్లు, క్యాబ్‌లను భరించే స్థో...

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్...

Covid-19 hospital: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కోవిడ్-19 ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దర...

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. జూలై 1 నుంచి పెరిగిన జీతాలు.. ఎంత పెరిగిం...

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డీఏను ఆశిస్తున్నారు కానీ కరోనా మహమ్మారి కారణంగా దీనిని ఆపేశారు. అయితే జూలై 1 నుంచి డీఏ పూర్తి ప్రయోజనం అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ ...

మావోల చెర నుంచి రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి

బీజాపూర్‌: మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి కలిగింది. ఐదు రోజులుగా  రాకేశ్వర్‌సింగ్‌ మావోల చెరలో ఉన్నాడు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌...

ఇదో విచిత్రం.. తపాలా ఓటునూ వేరేవారు వేసేశారు!

ఐసిఎఫ్‌(చెన్నై): ఓటు వేసేందుకు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి, ఇదివరకే తపాలా ఓటు పోలైందని అధికారులు తెలుపడంతో ఖంగుతిన్నాడు. స్థానిక తండయార్‌పేట సేనియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన రమేష్‌ బ...

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక ని...

COVID-19 situation – PM Interact with CMs: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క...

పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ

న్యూఢిల్లీ: గతేడాది వెలుగు చూసిన కరోనా మహమ్మారి నేటికి కూడా తన విజృంభణ కొనసాగిస్తుంది. కొన్ని నెలల క్రితం వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కోవిడ్‌ మరోసారి తన పంజా విసురుతోంది. గతేడ...

Viral Video: కన్నడ నాట వెలుగులోకి మరో రాసలీల వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతు...

Viral Video: కర్ణాటకలో మరో రాసలీల వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి గ్రామస్థాయి నాయకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఓ గ్రామ పంచాయతీ సభ్యుడు, అదే గ్రామ పంచాయతీకి చెందిన ఆశా వర్కర్‌తో రాసలీలు నె...

పోలింగ్‌ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో హీరోయిన్‌ శృతి హాసన్‌ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుద...

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యధాతథం..ఆర్బీఐ కీలక నిర్ణయాలు

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా…రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండగ...

తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు

అమరావతి: తమిళనాడు ఎన్నికల బందోబస్తులో అనంతపురం జిల్లా పోలీసులు విశేష సేవలు అందించారు. పోలింగ్‌ రోజైన మంగళవారం నాడు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు నడవలేని స్థితిలో ఉండే వారిని వీల్‌ చ...

COVID-19 surge : మూడు లేదా నాలుగు రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించండి : హైకోర్టు సం...

Need for lockdown in state : కోవిడ్‌ మహమ్మారి దేశంలో కోరలు చాస్తోన్నవేళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఆయ రాష్ట్రాల్లో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపార, ఉద...

అతి త్వరలో శిఖర స్థాయికి కరోనా?

హైదరాబాద్‌: దేశంలో రెండోసారి పైకి ఎగబాకుతున్న కరోనా కేసుల సంఖ్య ఈ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఆ తర్వాత మే నెల చివరికల్లా ఈ సంఖ్య గణనీయంగా తగ్గుత...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలుః ఓటు హక్కు వినియోగించుకున్న తమిళ సూప‌ర్ స్టార...

Tamil Superstar Rajinikanth: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. ఉదయం 7గంటలకు మొదలైన రాత్రి 7గంటల వరకు కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు తర...

Golden Pan: ఒక్క కిళ్లీ ధర రూ. 600.. ఏమైనా బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..

Golden Pan: సాధారణంగా మీరు ఇప్పటి వరకు తిన్న కిళ్లీ (పాన్‌) ధర ఎంత ఉండి ఉంటుంది? ఎక్కువలో ఎక్కువ అంటే ఓ వంద లేదా రెండు వందల రూపాయలు అంటారా.? అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోయే ఓ పాన్‌ ధర ఏకంగా రూ.600. అ...

భారతీయుల ‘ఫేస్‌బుక్‌’ వివరాలు ఆన్‌లైన్‌లో

న్యూఢిల్లీ: ఏకంగా 61 లక్షల మంది భారతీయుల ‘ఫేస్‌బుక్‌’ ఖాతా వివరాలు లీక్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు, పేర్లు ఆన్‌లైన్‌లో హ్యాకింగ్‌ వేదికల్లో ...

Prime Minister Modi: ఏప్రిల్ 8న ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్...

Prime Minister Modi: సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో క...

‘Sweet’ Success: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్...

‘Sweet’ Success: కొంతమంది పరిస్థితులను ఎదురీదలేక.. నిరాశతో కృంగిపోతే.. మరికొందరు ఎటువంటి పరిస్థితులనైనా తమకు అనుగుణంగా మార్చుకుని సరికొత్తగా ఎదుగుతారు. ఇక కరోనా వైరస్ నివారణ కోసం దేశంలో లాక్...

గుజరాత్‌కు కాసేపట్లో మరో మూడు రఫేల్ జెట్స్

న్యూఢిల్లీ : భారత దేశ వైమానిక దళం మరింత బలోపేతం కాబోతోంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు గుజరాత్‌లోని అంబాలాకు చేరుకోబోతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వి...

కేవలం రూ. 700తో.. నాలుగు కోట్లు గెలుపొందాడు!

దుబాయి: కేరళకు చెందిన వ్యక్తికి లాటరీలో జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఆంటోనీ (39) కొద్ది సంవత్సరాల క్రితం ఉద్యోగం ...

ఆగ్రహంతో ‘టార్చ్‌లైట్‌’ విసిరివేత: కోపమేలా కమల్‌

చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్‌ నీది ...

Railway Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చి...

Railway Recruitment 2021: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే చాలా రంగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అకాశాల కోసం నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. తాజాగా నార్త్&...

Srinivasa Gowda: మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది.. వ...

మామూలుగా శ్రీనివాసగౌడ..అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు..కానీ కంబాళ వీరుడు శ్రీనివాసగౌడ అంటే మాత్రం టక్కున గుర్తుకు వచ్చే పేరు..జ్ఞప్తి చేసుకునే పేరు. దున్నలతో పోటీపడుతూ…రాకెట్ వేగంతో ద...

Driverless Tractor: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట...

Driverless Tractor :అన్నివాహనాల డ్రైవింగ్ కంటే.. భిన్నమైనది లారీ, ట్రాక్టర్ డ్రైవింగ్.. అందులో మరీ కష్టమైంది ట్రాక్టర్ ను నడపడం.. ఎందుకంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీ ని కేరింగ్ గా ట్రాక్టర్ తో పాటు తీసుకొ...

స్కూటర్‌పైనే స్కూలు: టీచర్‌ వినూత్న ప్రయోగం

భోపాల్‌: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలకారణంగా ఆన్‌లైన్‌ చదువులకు  పరిమితం కావల్సి వచ్చింది....

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 68,020 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... కరోనాతో 291 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కోటి 20 లక్షల 39 వేల 644 కరోనా కేసులు అయ్...

Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యా...

Old Vehicles on Indian Roads: కాలం చెల్లిన వాహనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డొక్కు వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తించారు. వీటిలో దాదాప...

100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్‌

చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చా...

Driving Licences: మీకు రివర్స్‌ గేర్‌లో వాహనం నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం గు...

Driving Licences: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందుగా వాహనం నడపడం రావాలి. కారు గానీ, ఇతర వాహనాలు నడపడం వస్తే చాలు ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. కానీ కేంద్రం తాజాగా త...

గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ సిటీలో హెచ్‌ఎండీఏకు అవార్డు

భారత ప్రభుత్వ ఎంటర్‌ప్రైస్‌ ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీపీఓ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన 28వ కన్వర్జెన్స్‌ ఇండియా 2021 ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో గ్రీన్‌ అండ్...

’తమిళ భాషా సంస్కృతులను కాపాడతాం‘

తమిళ భాష, సంస్కృతీ సంప్రదాయాలను కంటికి రెప్పలా కాపాడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన దిట్టక్కుడి, చెన్నైలలో అన్నాడీఎంకే-బీజేపీ...

కేరళ ఎన్నికల్లో ‘స్టార్ కిడ్స్’.. అదృష్టం వరించేనా?

తిరువనంతపురం: సాధారణంగా డాక్టరు కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టు రాజకీయ నాయకులు కూడా తమ వారసత్వాన్ని రాజకీయ రంగంలోకి తీసుకురావాలని కోరుకుంటాయి. ఈ విషయంలో నిన్నమొన్నటి ...

RRB NTPC Exam Dates: కొనసాగుతోన్న ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నియమాక ప్రక్రియ.. ఆరో దశ పరీక్ష...

RRB NTPC Exam Dates: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2019లో 35,208 పోస్టులతో ఎన్టీపీసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 35,208 పోస్టులకు గాను దేశవ్యాప్తంగా ఏకంగా 1,26,30,885 మ...

మనిషి కాదు కీర్తి కలకాలం బ్రతకాలి!

*వస్తువు ద్వారా, వ్యక్తి ద్వారా జీవితంలో సుఖం ప్రాప్తిస్తుందంటే, దాని కాలపరిమితి కూడా ఆ వస్తువంత, వ్యక్తి అంత పరిమితమైనదే! మనిషి ఎంత కాలం జీవిస్తాడు ? ఈ రోజుల్లో మనిషి సగటు ఆయువు 65సంవత్సర...

Bharat Bandh Today: ‘భారత్ బంద్’: రైతు ఆందోళనలు ఉధృతం.. మద్దతుగా ఉక్కు కార్మికులు.. ఏవేవ...

Bharat Bandh News: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి ‘భారత్ బంద్’‌కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయ...

నన్ను గెలిపిస్తే.. ఇంటికో హెలికాఫ్టర్.. కోటిరూపాయలు.. బంగారం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి అయిన తులమ్ శరవణన్ ప్రకటించిన వాగ్దానాల జాబితా తెలిస్తే ఆశ్యర్యపోతారు. ...

Big blow to WhatsApp: వాట్సాప్‌కు భారీ షాక్.. కొత్త ప్రైవసీ పాలసీపై విచారణకు సిసిఐ ఆదేశం

వాట్సాప్.. ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న చాట్ యాప్స్‌లో ప్రధానమైనది.  ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 500 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టీవ్ యూజర్స్‌ను కలిగి ఉంది. ఈ యాప్‌...

భారత్ బంద్‌కు సీపీఐ మద్దతు

అమరావతి: శుక్రవారం జరగనున్న భారత్ బంద్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మద్దతు ప్రకటించారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 4 నెలలుగా ఉద్యమిస్తూ 300 మంది రైతులు చనిపోయ...

దేశంలో కొత్త రకం కరోనా.. ఆ రెండు రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యుటెంట్’ వైరస్.. సంచల...

 దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో వైరస్ మార్పులపై తాజాగా జరిగిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచం చూడని కొత్త వేరియంట్ ఒకటి ఉందని.. మహారాష్ట...

కప్పు టీ రూ. 1000... స్పెషాలిటీ ఇదే!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్ని పార్టీలు ప్రచార హోరును కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఒక టీ దుకాణం ప్రత్యేక ఆ...

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 40,715 కరోనా కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో 29,785 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, 199 మంది కరోనాతో కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. దేశంలో కర...

భారత్‌ సైన్యం ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైంది

కమ్యూనిస్టు చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగి ఉండగా, భారత్‌ ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో సూచికలో ...

8 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ ప...

సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం !

నటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని...

తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: బాంబే హై కోర్టు

ముంబై : తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించే అధికారం కూతురుకి ఉందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన కాబట్టి భార్య, లేదా భర్త మాత్ర...

భారత్‌లో అమెరికా రక్షణ మంత్రి పర్యటన

అమెరికాలో జో బైడెన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ జే ఆస్టిన్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటనకు వచ్చారు. మూడురోజుల ఈ పర్యటనలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేసుక...

చరిత్ర సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి.. కిలిమంజారో పర్వతాన్ని అధిర...

Hyderabad boy scales kilimanjaro: ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర తిరగరాశాడు ఏడేళ్ల తెలంగాణ కుర్రాడు. హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు ప్రపంచ...

రెజ్లర్‌ ఆత్మహత్య వెనుక....

న్యూఢిల్లీ: మ్యాచ్‌ ఓడిందన్న మనస్తాపంతో ఓ టీనేజ్‌ రెజ్లర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం హరియాణాలోని బలాలీ గ్రామంలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల రితికా ఫొగట్‌ స్టార్‌ రెజ్లర్లు గీత, బబితా ...

పాక్‌ పైనే కాదు..భారత ఫెడరల్‌ వ్యవస్థపై ... ‘సర్జికల్ స్ట్రైక్’

న్యూఢిల్లీ : భారత సమాఖ్య వ్యవస్ధ పైన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు "సర్జికల్ స్ట్రైక్" చేయడానికి కేంద్రం గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(జీఎన్‌సీటీడ...

ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట...

 ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు..గుట్టలకు గుట్టల మనీ. ఎస్‌..తమిళనాట ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. మూడ్రోజులుగా జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున మనీని సీజ్‌ చేశారు అ...

భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న భార్య.. ఆగ్రహించిన భ...

ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే కారణంతో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈ ఘటన చండీగఢ్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని ము...

ఒకటి నుంచి ఐదు... పరీక్షలు లేకుండానే విదార్థులకు ప్రమోషన్!

రాజస్థాన్‌లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను పరీక్షలు లేకుం...

ఏపీ హైకోర్టులో 18 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 18, తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీచేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు మ...

మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు

 మహారాష్ట్రలో మరాఠాలు సామాజికంగా, రాజకీయంగా ప్రభావశీల వర్గమని సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ సంచేటి సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40% వరక...

అబార్షన్‌ పరిమితి 24 వారాలకు పెంపుఅబార్షన్‌ పరిమితి 24 వారాలకు పెంపు

న్యూఢిల్లీ: ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్‌) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. లైంగిక దాడి బాధితు...

విద్యారుణం అందుకునే మార్గం!

కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగు...

PMJJBY: సామాన్యులకు వరం.. మరింత చౌకగా జీవన్‌జ్యోతి బీమా స్కీం.. వివరాలు

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం బీమా సంస్థలు బ్యాంక...

యువతుల వస్త్రధారణ విషయంలో ఉత్తరాఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : యువతుల వస్త్రధారణ విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా....

3 కోట్ల రేషన్‌ కార్డుల తొలగింపా.. సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో అనుసంధానం లేదన్న కారణంగా కేంద్ర ప్ర‌భుత్వం సుమారు మూడు కోట్ల రేష‌న్ కార్డుల‌ను ర‌ద్దు చేసింది. ఈ విషయంలో కొయిలీ దేవి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పి...

వైరల్‌: యువతుల బైక్‌ స్టంట్‌.. రూ.28 వేలు ఫైన్

లక్నో: ఏ పని చేసినా వీడియో తీసుకోవటం దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయటం యువతకు సరదాగా మారిపోయింది. తాను చేసిన వీడియో వల్ల ఆ యువతికి ఫైన్‌ పడింది. సరదాగా చేసిన బైక్‌ స్టంట్‌ వీ...

పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా మాజీ క్రికెటర్‌!

న్యూఢిల్లీ : 2022 పంజాబ్ అసెంబ్లీ‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త ఎత్తులు వేస్తోంది. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, మాజీ క్రికెటర్‌, ఆ పార్టీ నేత నవజ్యోత్‌ సింగ్&z...

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వ...

MiG-21 crashes: భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ గ్రూప్‌ కెప్టెన్‌ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఇండియాలోని ఓ వైమానిక స్థావరం ను...

మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ కరోనా వైరస్ తో ఢిల్లీలోని ఆసుపత్రిలో మృతి,...

కరోనా వైరస్  పాజిటివ్‌కి గురైన మాజీ  కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బుధవారం ఉదయ...

జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ.. కృష్ణా నదీజలాల వివాదంపై ...

కృష్ణా నదీజలాల పంపకాల్లో వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌-2 విచారణ  చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో రాష్ట్రానికి కేటాయించిన...

పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీలోకి తెచ్చేది లేదు: నిర్మల

న్యూఢిల్లీ, మార్చి 15: ఇంధనాల ధరలు రికార్డు గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అనేక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ముడిచమురు, పెట్రోల్‌, డీజి...

రైల్వే శాఖ ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోమని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే మరింత సౌకర్యవంతంగా రైల్వేని తీర్చిదిద్దేందుకు ప్రయివేట...

తమిళనాడులోని కడలూరులో దారుణం

తమిళనాడు: కడలూరులో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. భార్య, అత్త మరొకరితో కలిసి రోడ్డుపై వెళుతు నిందితుడు.. వారితో గొడవకు ది...

రామ మందిర పునాది పనులు ప్రారంభం!

అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిర పునాది పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. 13000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామ మందిర పునాదిని నిర్మిస్తున్నారు. అలాగే నేలకు 25 అడుగుల ఎత్తులో ఈ పునాదిని నిర...

పుదియ తమిళగం ఒంటరి పోరు

చెన్నై: అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన పుదియ తమిళగం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కృష్ణస్వామి పేర్కొన్నారు. స్థానిక నుంగంబాక...

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీస...

Rs 2000 Currency Notes: రెండు వేల రూపాయల కొత్త నోటు గురించి లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా 2 వేల రూపాయల నోట్ల ముద్రణ జరగలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు ...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు విచ్ఛిన్నం చేశారు. జమ్మూకశ్మీర్ పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఏడుగురు ఉగ్రవాదుల సహచరుల...

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 12 ట్రైన్స...

Special Trains From April 1: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మరో 12 ర...

NCPCR: నెట్‌ఫ్లిక్స్‌కు జాతీయ బాలల హక్కుల సంఘం నోటీసు.. ఆ వెబ్ సిరీస్‌ను ఆపాలం...

NCPCR Notice to Netflix: కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నియంత్రణకు గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై జాతీయ బాలల హ...

విజయవాడ నుంచి తరలిపోతున్న మరో ప్రభుత్వ కార్యాలయం

అమరావతి: విజయవాడ నుంచి మరో ప్రభుత్వ కార్యాలయం తరలిపోతోంది. వెటర్నరీ, బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస...

యుద్ధ డ్రోన్ల వైపు భారత్‌ మొగ్గు!

ఇందుగలడు.. అందుగలడు అన్నట్లు యుద్ధ క్షేత్రంలోకి కూడా డ్రోన్లు చొచ్చుకొస్తున్నాయి. మానవరహిత డ్రోన్ల సాయంతో ప్రత్యర్థుల ప్రదేశాల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించడానికి అన్ని దేశాలు సిద్...

Without Mask: మాస్క్‌ ధరించకపోతే ఆరు నెలల జైలు శిక్ష… అలాంటి వారిని గుర్తించేందుక...

Without Mask: కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో ప్రజలు చాలా అప్రమత్తతో, భయంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్‌లు ధరించడం, ఒకటి రెండు సార్లు శానిటైజ్‌ చేసుకోవడం ఇలా చాలా జాగ్రత్తలు పాటించ...

త్రివర్ణ పతాకం పాక్‌లో ఎగరేస్తారా? కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మొత్తం త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని మేము తలపెడితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహ...

నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు!

దేశవ్యాప్తంగా రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందులో రెండు రోజులు(శని, అది) సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ...

Corona: దేశంలో ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. 85.6శాతం కేసులు ఎక్కడెక్కడ నమోదయ్య...

COVID-19 India: దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి నానాటికీ పెరగుతోంది. ఇటీవల 20వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త మళ్లీ.. దేశంలో భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమ...

విశాఖ ఉక్కు పోరాటంలో మరో కీలక ఘట్టం

విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేస్తున్న పోరాటంలో కీలకఘట్టం ఆవిషృతమైంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికుల సమ్మె నోటీసులిచ్చారు. ఈనెల 20 తర్వాత సమ్మెకు వెళ్తామని కార...

కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల ...

Farm acts protest : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల...

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీల...

Onions Buffer Stock: ఉల్లిధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలకు.. ఉల్లి ధర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉల్లి కోయకుండాన...

జోరుగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,54,058 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 2,29,734 యూనిట్లతో పోలిస్తే ఇది 10.59 శాతం అధికం. లో బేస్‌ ప్రభావమే ఇందుకు క...

Digital Voter ID Card: అందుబాటులోకి డిజిటల్ ఓటర్ కార్డు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుస...

Digital Voter ID Card: మీకు ఓటు హక్కు ఉందా.. అయితే మీకు శుభవార్తే.. ఎందుకంటే మీకు మీరే మొబైల్ ఫోన్‌లో సులభంగా ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఆ కార్డును చూపించి ఓటు కూడా వేయొచ్చు.. గుర్తింపు క...

India Covid 19: ఇండియాలో కంట్రోల్ తప్పిన కరోనా... విపరీతంగా పెరుగుతున్న కేసులు

Coronavirus updates: ఇండియాలో వరుసగా నాలుగో రోజు 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజూ 4వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1...

కేంద్ర ర్యాంకింగ్ లో అదరగొట్టేసిన ఏపీ

దేశ వ్యాప్తంగా కేంద్రం చేపట్టిన స్వచ్ఛభారత్-2లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచి అదరగొట్టేసింది. గ్రామాలను పూర్తి పరిశ...

Chief Ministers Salary: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల...

దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ? ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం? వంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాలకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనంపై ఓ లుక్కేయండి. మా వాడు సిటీల...

Wing Commander Abhinandan: ఫోన్‌ కాల్‌, రహస్య లేఖ వల్లే పాకిస్థాన్‌ భారత పైలట్‌ అభినందన్‌ వ...

Wing Commander Abhinandan: 2019 ఫిబ్రవరి నెలలో భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్థాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన నడుపుతున్న మిగ్‌-21 యుద్ధ విమానం కూలిపోవడంతో పారాచూట్‌ సాయం...

చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు

జిన్నారం (పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలపై నీలి నీడలు!

అమరావతి: ఏపీలో ఉద్యోగావకాశాలపై నీలి నీడలు అలముకుంటున్నాయి. కొలువుల భర్తీ ప్రక్రియపై ఆశలు వదులు కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భయానికి క...

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌

అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా 2021లో తొలి హిట్‌ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహకనౌక పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏ...

Balakot Air Strike: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కి రెండేళ్లు.. వెలుగులోకి సరికొత్త విషయాలు...

Balakot Air Strike: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌పై దాడి చేసి నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా బాలాకోట్ దాడికి సంబంధించి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పుల్వామ...

పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్

పోస్టాఫీసులో మీరు జీవిత పాలసీలు తీసుకున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్...

ఐఆర్‌సీటీసీలో బస్‌ టికెట్ల బుకింగ్‌

ముంబై: ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో ఇక నుంచి బస్‌ టికెట్లను కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ఈ-టికెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అభ...

సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత

చెన్నై: సీపీఐ వెటరన్ నేత డి.పాండియన్ సుదీర్ఘ అస్వస్థతతో శుక్రవారంనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున...

అమ్మో ఎంత పెద్ద షార్కో..

భువనేశ్వర్‌: సముద్రంలో ఉన్న షార్క్‌లను చూడటానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తికనబరుస్తారు.. దీనికోసం సముద్రంలోనికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్‌ మీకేందుకు శ్రమ ఇవ్...

Secrets of Indian Lake: రహస్యాలకు కే

Secrets of Lonar lake: భారతదేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి. అయితే వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఒక్క సరస్సు మాత్రం ఇప్పటికీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చివరికి నాసా శాస్త్రవేత్తలు కూడా ...

డిసెంబర్‌లో 12.53 లక్షల కొత్త ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకం(ఈపీఎఫ్‌)లో 2020 డిసెంబర్‌లో కొత్తగా 12.53 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2020 నవంబర్‌లో కొత్త సభ్యులు 8.70 లక్షల మందితో పోలిస్తే 40 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2017 స...

Sunny leone: సన్నీ లియోన్ భర్తకే ఝలక్ ఇచ్చిన ముంబై వ్యక్తి.. షాక్ అయిన పోలీసులు.. ఇం...

Sunny leone: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌‌కు ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా డేనియల్ వెబర్‌ కారు నెంబర్‌ నే తన కారు నెంబర్‌గా మార్చుకున్నా...

ప్రభుత్వ ఉద్యోగాలపై హైకోర్టు కీలక తీర్పు

రాంచీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఝార్ఖండ్‌ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆదేశించింది. అలా చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటి...

దేశంలోనే బెస్ట్‌ మంత్రిగా కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్‌ నిలిచారు. ఈ మేరకు స్కోచ్‌ ...

పెట్రోలు ధర పెరిగిందంటూ, ఎలెక్ట్రిక్ స్కూటర్ పై రయ్యిమని ప్రయాణించిన దీద...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం స్కూటర్ ఎక్కి తన కార్యాలయానికి చేరుకొని సంచలనం సృష్టించారు. పెట్రోలు ధర పెరిగిపోయిందంటూ ఎలెక్ట్రిక్ స్కూటర్ పై తన ఆఫీసుకు చేరుకున్నారు. మున్సిపల్ వ...

గుండెల్లో రైళ్లు: గ్యాస్ ‘బండ’ పడింది

న్యూఢిల్లీ: పెరుగుతున్న వంట గ్యాస్‌ ధరలు మోత మోగిస్తున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒకవైపు వాహనదారులను బెంబేలెత్తిస్తోంటే.. మరోవైపు సిలిండర్‌ ధరలు వినియోగ దారుల...

స్వల్ప దూరం రైళ్ల టిక్కెట్ ధరల పెంపు...కారణం ఇదేనట!

న్యూఢిల్లీ: స్వల్ప దూరం నడిచే రైళ్ల టిక్కెట్ల రేట్లను రైల్వేశాఖ మూడు శాతం మేరకు పెంచింది. దీనివెనక ఉన్న కారణాన్ని కూడా భారతీయ రైల్వే తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నందున తక్కువ ద...

అదిగో అరుదైన ‘అతిథి’

 అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్‌ గ్రిఫిన్‌)గా పిలిచే...

వాలంటీర్ల ఫోన్ల విషయంలో ఏపీ హైకోర్టు విచారణ.. ఎన్నికల సమయంలో మొబైల్‌ వినియ...

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ వ...

పంజాబ్ పాఠశాలల్లో కరోనా కలకలం.. 13 మందికి పాజిటివ్… మరో 48 గంటలపాటు స్కూల్స్ మ...

Corona cases in Punjab schools : చైనాలో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 భారత దేశాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే అదే తీరును కొనసాగిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతప...

కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుప...

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ ...

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? మంచి మార్కులు సాధించాలంటే ఇవ...

CBSE Exams: కోవిడ్‌-19 విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదికి పైగా విద్యాసంస్థలన్నీ మూతపడి ప్రస్తుతం మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థులు పెద్దగ...

జల్లికట్టు ఎద్దుకు కన్నీటి వీడ్కోలు

చెన్నై/పెరంబూర్: మదురై జిల్లా పాలమేడు సమీపం సత్రవెళ్లాల్‌పట్టి గ్రామంలో మృతిచెందిన జల్లికట్టు ఎద్దుకు గ్రామస్తులు కన్నీటితో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని చిన్నమ్మన్‌ ఆ...

2022లో చంద్రయాన్‌–3

న్యూఢిల్లీ: చంద్రునిపైకి మూడో మిషన్‌ ప్రయోగం చంద్రయాన్‌–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ వెల్లడించారు. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన ...

సచిన్ భారతరత్నకు అనర్హుడు: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా 74 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా, మోదీ సర్కార్‌కు అనుకూలంగా సచిన్ టెండూల్కర్, నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల చేసిన ట్వ...

సచిన్‌ పోస్ట్‌: ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు

సచిన్‌, లతామంగేష్కర్‌ల ప్రతిష్టను పణంగా పెట్టారు సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారని ధ్వజం ముంబై : మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను ...

ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది.  మంచు చరియలు విరిగిపడటం వల్ల  ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది...

అంతర్జాతీయ మద్దతు: అమిత్‌ షా ఆగ్రహం

తీవ్ర దుమారం రేపుతున్న ట్విటర్‌ వార్‌  ఇటు కేంద్రానికి అటు రైతులకు మద్దతు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాదస్పద రైతు చట్టాలను నిరశిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు చ...

ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మా...

ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కేంద్రం కొత్త వ్యూహం

ముల్లును ముల్లుతోనే తీయాలన్న రాజనీతిని కేంద్రప్రభుత్వం బాగానే అమలు చేస్తోంది. గడచిన రెడున్నర నెలలుగా తమ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి రైతుసంఘాలు టెక్నాలజీని  ఉపయోగంచుకుంటు...

పట్టు వదలని రైతుసంఘాలు

మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుసంఘాలు పట్టు వదలటం లేదు. గడచిన రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ దగ్గర ఉద్యమం చేస్తున్న రైతసంఘాలు తమ ఆందోళనలో మరింత జోరు పెంచుతున్నా...

ఇద్దరి దుస్తులు ఒకేసారి విప్పదీయలేడు: బాంబే హైకోర్టు

అత్యాచారం కేసులో జస్టిస్‌ పుష్ప గనేడివాలా వ్యాఖ్యలు ముంబై: లైంగికదాడి కేసులో బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా ఇచ్చిన మరో సంచలన తీర్పు తాజాగా వెలుగులోక...

కర్నాటక అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన ఎమ్మెల్సీ!

బెంగళూరు: చట్టాలు రూపొందించే చట్ట సభ. ప్రజాస్వామానికి మూలస్తంభం.. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోల...

బ్రేకింగ్: ఢిల్లీలో భారీ పేలుడు

ఢిల్లీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నార...

అవినీతి సూచిలో భారత్ కి 86వ స్థానం .. తోలి స్థానం ఎవరిదంటే ?

భారతదేశం.. ప్రపంచంలోనే చాలా గొప్పదని ప్రపంచానికి జ్ఞానమార్గం చూపిందని పవిత్రమైన వేదాలు ఈ దేశంలో  పుట్టాయని గొప్ప సంప్రదాయాలకు నిలయమని పలు చాలా విషయాలు చెబుతూ పొగుడుతూవుంటారు. ఇవన్నీ...

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో 31 రైల్వేస్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సరైన ఆదాయం, జనం రద్దీ లేని కారణంగా ఫిబ్రవరి 1 నుంచి 29 ర...

ఈ నెల 30 నుండి రైతు సమస్యలపై అన్నా హజారే నిరశన దీక్ష ... !

ప్రముఖ సామాజిక కార్యకర్త అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు వెల్లడించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తన సొంత పట్టణమైన మహారాష్ట్ర...

రాంగ్ ట్వీట్.. రాజ్దీప్ సర్దేశాయ్ ను సస్పెండ్ చేసిన ఇండియాటుడే ..!

సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ .. ప్రస్తుతం ఇండియా టుడే న్యూస్ చానల్లో కన్సల్టింగ్ ఎడిటర్ న్యూస్ యాంకర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల తప్పుడు సమాచారంతో ఓ ట్వీట్ పెట్...

మోడీ సర్కారుకు మింగుడు పడని నిర్ణయాన్ని తీసుకున్న పార్టీలు

బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. లోక్ సభ..రాజ్యసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం కీలకంగా భావిస్తారు. అయితే.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి షాకిచ్చే...

ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాజీ సీఎం నిష్క్రమణ

షిమ్లా: దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడు.. ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ...

లైవ్‌ అప్‌డేట్స్‌: పెట్టుబడుల స్వర్గధామంగా భారత్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్‌, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధ...

శశికళ రాకతో హీటెక్కిన తమిళ పాలిటిక్స్

తమిళనాడు సీఎం కావాల్సిన జయలలిత స్నేహితురాలు శశికళ ఐదేళ్ల క్రితం బీజేపీకి ఎదురెళ్లి అక్రమాస్తుల కేసులో జైలుపాలయ్యారు. నాలుగేళ్లు శిక్షను పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదలయ్యారు. ఆమె విడ...

ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.  భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించ...

ప్రపంచానికి భిన్నంగా దేశంలో టీకాలపై ఆసక్తి నిల్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు పలు సంస్థలు వ్యాక్సిన్ ను సిద్ధం చేశాయి. వీటిని సొంతం చేసుకోవటానికి పలు దేశాలు కిందా మీదా పడుతున్న...

కరోనాపై మనదే విజయం.. ప్రధాని సంచలన ప్రకటన

గత మార్చిలో దేశంలో కరోనా కేసులు ముదిరి దేశమంతా లాక్ డౌన్ తో బందీ అయిపోయింది. లక్షల మంది ఉద్యోగ ఉపాధి పోయి రోడ్డునపడ్డారు. కానీ మనుషుల ప్రాణాల కన్నా డబ్బులు ముఖ్యం కాదని అందరూ ఇంటిపట్టున...

పోలీస్‌ ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబర్‌..

రాయ్‌పూర్‌: పోలీసు వ్యవస్థను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు 'సమాధాన్‌' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, అందులో భాగంగా సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వాట్స...

16 పార్టీల ప్రకటన.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ

న్యూఢిల్లీ : బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి‍ రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్య...

రిపబ్లిక్ డే పరేడ్: ఏ శకటానికి ఫస్ట్ ప్రైజ్ తెలుసా?

బీజేపీ అంటేనే హిందుత్వం.. హిందూ ఓటు బ్యాంక్ తోనే దేశంలో అధికారంలోకి వచ్చింది. ఆ హిందుత్వాన్ని దాచుకోకుండా వాడుకుంటుంది. శషభిషలు లేకుండా బీజేపీ నేతలు కూడా హిందుత్వంనే ఎజెండాగా పెట్టుకు...

'పద్మ' అవార్డుల్లోనూ రాజకీయమా?

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ సాంతం వాడుకుంటోందన్న విమర్శ ఉంది. ప్రతీదాంట్లోనూ బీజేపీ పెద్దలు రాజకీయంగా మేలు జరిగితే ఏదైనా చేస్తారన్న అపప్రదన...

రైతు ఉద్యమంలో చీలికలు

ఆందోళనల నుంచి తప్పుకున్న రెండు సంఘాలు ఢిల్లీ అల్లర్లపై కీలక రైతు నేతలపై కేసు నమోదు 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీ విధ్వంసానికి ఉద్యమంలో చొరబడ్డ విద్రోహశక్తులే కారణమన...

లక్ష కోట్లతో జాతీయ బ్యాంక్‌!

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో ప్రకటించనున్న కేంద్రం న్యూఢిల్లీ : మౌలిక వసతులకు సంబంధించిన భారీ ప్రాజెక్టులకు సులభంగా పెట్టుబడులు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్&zwnj...

తోలి రిపబ్లిక్ డే పరేడ్ ఎక్కడ జరిగింది...ఎలా జరిగింది !

జనవరి 26వ తేదీ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అసలు రిపబ్లిక్డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి అంటే దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి ...

ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్‌జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్‌జీ అనే...

కీలక బాధ్యతలు చేపట్టనున్న ప్రియాంక..!

లక్నో: 2022లో జరుగబోయే  ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టింది. 403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్...

అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

లక్నో‌: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు జాఫ...

గణతంత్రం ఘనత.. అలా మొదలైంది!

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు.. గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న ఆవిర్భవించిందని కూడా తెలుసు. కానీ.. ఈ తొలి వేడుక ఎలా జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అనే వి...

కుప్పకూలిన హెలికాప్టర్‌, పైలట్‌ దుర్మరణం

ఆర్మీ పైలట్‌ దుర్మరణం  తీవ్ర గాయాలతోఆసుపత్రిలో  మరో పైలట్‌ శ్రీనగర్‌: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దుర్ఘటన విషాదాన్...

యుఎన్ఎస్సి లో రెపరెపలాడిన లో భారత మువ్వన్నెల జెండా .. అరుదైన గౌరవం !

ఈ రోజు మనందరం 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది.  జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ చ...

ఫేస్‌బుక్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌!

50 కోట్ల  వినియోగదారుల ఫోన్‌ నెంబర్లు విక్రయం 6 లక్షల  భారతీయ వినియోగదారుల మొబైల్‌ నెంబర్లు  గోవిందా! న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాకింగ్‌ న్యూస్‌ తాజాగా వెలుగులోకి ...

రైతులకు సలాం.. జవాన్లకు ప్రణామ్: రాష్ట్రపతి

కరోనా మహమ్మారి విలయం నుంచి కోలుకుంటూ.. సరిహద్దులో ప్రత్యర్థులు విసిరే  సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ 72వ రిపబ్లిక్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.. ఈ సందర్భంగా రాష్ట్...

రిపబ్లిక్ డే విశిష్టత .. ఆలా జరగడం 72 ఏళ్ల చరిత్ర లో నాలుగోసారి మాత్రమే !

భారతదేశం అంటేనే రకరకాల కళలు సంప్రదాయాలు ఆచారాలు సంస్కృతులు భాషల సమ్మేళనం.  వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు. దేశంలోని అనైక్యతన...

దేశ ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు : మోదీ

ఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర  మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన తన ...

ఈసారి పద్మాలు వీరికే.. తెలుగు వారికి దక్కింది కొన్నే

గణతంత్ర దినోత్సవానికి రోజు ముందు భారత విశిష్ఠ పురస్కారాల విజేతల్ని ప్రకటించటం తెలిసిందే. ఇదే ఆనవాయితీని ఈసారి కొనసాగించారు. కాకుంటే.. కాస్త ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. దేశ అత్యున్న...

Republic Day 2021: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

Republic Day 2021 | ఈ రోజు మనందరం 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవ...

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌

అత్యధిక వ్యాక్సిన్‌ డోసులుతో, అంతర్జాతీయ రికార్డు  వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన వారం రోజుల్లో 12 లక్షల డోసులు  పొరుగు దేశాలకూ ఉచిత వ్యాక్సిన్‌ సరఫరా  న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ...

డీజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

న్యూఢిల్లీ: మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీరు మీ ఓటర్ కార్డును ఆన్‌లైన్‌లోనే సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత...

టీఆర్పీ స్కాం: అర్నబ్‌ చుట్టూ చిగుస్తోన్న ఉచ్చు

బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా స్టేట్‌మెంట్‌ రికార్డు అర్నబ్‌ నుంచి భారీ మొత్తం అందుకున్నా.. ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో అర్నబ్‌ గోస్వామి ...

భద్రతా సిబ్బందికి వణుకు పుట్టించిన రాహుల్

వీవీఐపీలకు రక్షణ అంటే మాటలు కాదు. వారెప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఒక పట్టాన అర్థం కాదు. పవర్ లో ఉంటే ఫర్లేదు. కాస్తో కూస్తో పద్దతిగా ఉంటారు. అదే చేతిలో అధికారంలో లేని వేళ.. ఏ క్షణంలో ఎలాంటి ని...

యూత్ కు కొత్త టాస్కు ఇచ్చిన ప్రధాని మోడీ

వ్యక్తిత్వ వికాస నిపుణుడికి మించినట్లుగా ఉంటాయి ప్రధాని మోడీ చెప్పే మాటలు వింటే. ఆయన నిత్యం ప్రవచనాలు బోధిస్తుంటారు. విలువలు నేర్పించే ప్రయత్నం చేస్తారు. చెప్పే మాటలకు చేసే చేతలకు ఏ మా...

మరోసారి చైనా దుస్సాహసం, తిప్పి కొట్టిన సైనికులు

న్యూఢిల్లీ: చైనా మ‌రోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.లడాఖ్‌లో భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న వివాదం ఇంకా సమపిపోక ముందే  చైనా దళాలు మరో దుస్సాహసానికి పూనుకు​న్నాయి. హద్ద...

పాత రూ.100 నోట్ల రద్దు : పీఐబీ క్లారిటీ

పాత వంద నోట‍్ల రద్దుపై కేంద్రం స్పందన తప్పుడు వార్తలని కొట్టిపారేసిన పీఐబీ న్యూఢిల్లీ: మార్చి-ఏప్రిల్ నాటికి పాత కరెన్సీ నోట్ల రూ .100, రూ .10, రూ .5  చలామణినుంచి  శాశ్వతంగా  తొలగిపోనున...

టీకాతో చనిపోతే ప్రభుత్వానిది బాధ్యత ఎలా?

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ టీకా వేయించుకున్న ఓ ఆశా కార్యకర్త విజయలక్ష్మి చనిపోయారు.  గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెనుమాక ఆశా కార్యకర్తగా పనిచేసేవ...

కేంద్ర బడ్జెట్ లీక్.. మళ్లీ మొదటికి.. పోలవరంపై మడత పేచీ.. చేసిన పాపం వెంటాడుత...

రాష్ట్ర జల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టు విషయం మళ్లీ మొదటికి వచ్చేసింది. నిన్న మొన్నటి వరకు ఒకింత ఫర్వాలేదులే అను కున్న ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర సర్కారు. మళ్లీ పాత పాటే పాడుతోంది. సవరిం...

మోడీ సర్కారుకు సంకటంగా మారిన జనవరి 26.. బిగిస్తున్న అన్నదాత పిడికిలి!

రైతుల కోసమే నూతన వ్యవసాయ చట్టాలకు ప్రాణ ప్రతిష్ట చేశామని చెప్పుకొంటున్న నరేంద్ర మోడీ సర్కారుకు జనవరి 26 టెన్షన్ పెరుగుతోంది. సదరు చట్టాలను వెనక్కి తీసుకోవాలని అప్పటి వరకు వెనక్కి తగ్గే...

నేతాజీ.. నీవెక్కడ?

సుభాష్ చంద్రబోస్..' ఈ పేరు వింటే.. యువత నరాలు ఉప్పొంగుతాయి! తెలియని ఉద్వేగం ఆవహిస్తుంది! దేహం రోమాంచితమవుతుంది! భరతమాత దాస్య శృంఖలాలు తెంచాలంటే సాయుధ సంగ్రామమే మార్గమని నమ్మని నేతాజీ.. 'మీ...

పాక్‌ పన్నాగం​: బయటపడ్డ రహస్య సొరంగం

ఉగ్రవాదులరహస్య సొరంగాన్ని కనుగొన్న బీఎస్ఎఫ్ అధికారులు  8 సంవత్సరాల క్రితం దీన్నినిర్మించినట్టు అంచనా న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్తాన్‌ కుయుక్తి మరోసారి బయటపడింది. కతువా జిల్ల...

దేశానికి నాలుగు రాజధానులు : మమత

కోల్‌కతా: దేశానికి నాలుగు రొటేటింగ్‌ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు ...

సీరం అగ్నిప్రమాద ఘటనలో సంచలన విషయాలు

దేశానికి కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' అందించిన మహారాష్ట్రలోని 'సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా'లో అగ్నిప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ప్రమాదమా? లేక విధ్వంసమా అన్న అనుమా...

విషమించిన లాలూ‌ ఆరోగ్యం.. ఢిల్లీ తరలింపు

న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలో...

రికార్డ్‌.. ఒకే రోజు 3 ల‌క్ష‌ల మందికి టీకా

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క‌రోజే 3 ల‌క్ష‌ల మందికి క‌రోనా టీకా వేసిన‌ట...

రైతుపోరుకు అన్నాహజారే మద్దతు..

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత పంజాబ్ హర్యానాకే పరిమితమైన ఈ ఉద్యమం ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాకి...

మాకు నేత, లక్ష్యం రెండూ ఉన్నాయి

సాధారణ కార్యకర్త కూడా ప్రధాని కాగలడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా  లక్నో: ఇతర పార్టీలతో పోలిస్తే తమ పార్టీకి సరైన నిర్ణయాలు తీసుకొనే నేతతో పాటు లక్ష్యం కూడా ఉందని బీజేపీ జాతీయ...

సుప్రీం తలుపుతట్టిన సోనూసూద్.. అక్కడైనా న్యాయం జరిగేనా..!

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూ సుద్కు శక్తిసాగర్  పేరిట ఓ భవంతి ఉంది. అయితే ఇది నివాస సముదాయమని.. అనుమతులు తీసుకోకుండానే ఈ భవంతిని ఆయన హోటల్ గా మార్చాడని బీఎంసీ అధికారులు నోటిసులు పంపిం...

మార్చి నాటికి రూ.100 నోటు కనపడదట?

ప్రధానిగా గద్దెనెక్కినప్పటి నుంచి తనదైన ముద్ర కోసం తపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అన్నింటిని మార్చేస్తున్నారు. ముఖ్యంగా పాత నోట్లకు మంగళం పలికి కొత్త నోట్లను తెచ్చారు. ఇప్పటికే పాత ర...

మధ్యతరగతికి మోడీ వరాలు.. 3 కీలక నిర్ణయాలు

కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం తీసుకురాబోతున్న బడ్జెట్ పై జనాల్లో భారీ అంచన...

లాకర్‌లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు

అహ్మదాబాద్‌: బ్యాంక్‌ లాకర్‌లో దాచుకున్న లక్షలాది డబ్బుల కట్టలను చెదలు తినేశాయి. దీంతో ఒక కస్టమర్‌ లబోదిబోమంటూ బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. చెదలవల్ల నష్టపోయిన డబ్బును తనకు చెల...

గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్‌.. సాంస్కృతిక సంబరాలు రద్దు

చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్ర...

చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే హక్కు

కోల్‌కతా : చనిపోయిన భర్త వీర్యంపై పూర్తి హక్కులు విధవరాలైన భార్యకు మాత్రమే ఉంటాయని కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ చ...

అరుణాచల్ లో ఊరినే ఏర్పాటు చేసిన డ్రాగన్

సరిహద్దు దేశాలతో నిత్యం ఏదో ఒక పేచీ పెట్టుకునే అలవాటున్న పాడు చైనా.. తాజాగా మరో వివాదానికి తెర తీసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమైనా.. డ్రాగన్ దేశం మాత్రం తన దొంగ ఎత్తులతో ఆ ప్రద...

డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌!

ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంబ్రిడ్జ్ ఎనల...

మూడ్ ఆఫ్ ది నేషన్.. కరోనాపై భారత్ దే పైచేయి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జరిగినా భారత్ లో జరిగిన టీకా పంపిణీయే గొప్ప సక్సెస్ అయ్యింది. ప్రతి ఒక్కరికి టీకా అందింది. పకడ్బందీ ప్రణాళికతో కేంద్రం ఈ తంతును దిగ్విజయంగా నడిపి...

లోన్యాప్స్ వెనక భారీ కుట్ర? రంగంలోకి కేంద్రబృందాలు..!

దేశవ్యాప్తంగా ఇటీవల లోన్యాప్స్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ యాప్స్ ద్వారా వేలకోట్ల రూపాయలు చేతులు మారినట్టు దర్యాప్తులో తేలింది. అయితే ఈయాప్స్ నిర్వాహకులు చైనాకు చెం...

రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్‌

రామమందిర నిర్మాణానికి గంభీర్‌ భారీ విరాళం న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ భారీ విరాళమిచ్చారు. తన వంతుగా కోటి రూపాయలు అందజేశారు...

బిగ్ బ్రేకింగ్ : సీరం ఇన్స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం

కరోనా వ్యాక్సిన్ తయారీదారు సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటల...

ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా?

2021 సంవత్సరంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే!.. 21వ శతాబ్ధంలో.. 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు ఇది. 1846లో ఇదే రోజున చార్లెస్‌ డికెన్స్‌ ‘డైలీ న్యూస్‌’ మొదటి ఎడిషన్‌ విడుదలైంది. 1950లో ప్ర...

పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వా...

సెకండ్‌ రౌండ్‌లో టీకా తీసుకోనున్న మోదీ?!

ప్రధాని, సీఎంలతో సహా 50 ఏళ్లు పైబడిన వారికి సెకండ్‌ ఫేస్‌లో టీకా న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసి...

దీదీకి తొందరలోనే మరో షాక్

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలో కీలక నేత ఎంఎల్ఏ ఆరిందం భట్టాచార్య పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వా...

ఓపెన్ చేసిన 4 గంటల్లోనే వేయాలి ..లేకపోతే ?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 న ప్రారంభమై శరవేగంగా కొనసాగుతుంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అత్యవసర వినయోగం నిమిత్తం భారత్లో కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకా ...

మమతకు షాక్‌.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్‌!

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంతపార్టీ నేతలు వరుసగా షాక్‌ ఇస్తున్నారు. త్వరలోనే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే అరిందం భట్టాచార్య బీజేపీలోకి చేరనున్నట్లు తెలు...

శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళ...

రికార్డు పుటల్లోకెక్కిన ఐపీఎస్‌ అధికారి..

ముంబై: 16 గంటల వ్యవధిలో 3.8 కిమీ ఈత, 180.2 కిమీ సైకిల్ రైడ్, 42.2 కిమీ పరుగును పూర్తి చేసి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్‌ అధికారి. పింప్రి చించ్వ...

గడ్డకట్టిన వెయ్యి వ్యాక్సిన్ షాట్లు .. నిర్లక్ష్యం ఎవరిది ?

ప్రస్తుతం దేశంలో నిర్విరామంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడక్కడా కొన్ని దుష్పలితాలు మినహా వ్యాక్సినేషన్ ప్రక్రియ సూపర్ సక్సెస్ అయింది. ఇక దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అ...

మీ ప్రేమే నాకు ఔషధం: కమల్‌

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కుడి కాలి ఎముకకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో మంగళవారం రాత్రి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఆయన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. '...

కోవిడ్‌ టీకా: మందు బాబులకు షాక్‌

వ్యాక్సిన్‌ తీసుకుంటే 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలి న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం మన దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీకా తొలుత ఆరో...

శశికళకు ఫళనిస్వామి షాక్!

కోర్టు కేసులతో తమిళనాడు సీఎంగా ఫళనిస్వామిని చేసేందుకు జయలలిత నెచ్చలి శశికళ చాలా కష్టపడ్డారు. అప్పటివరకు  జయలలిత అనుచరుడు పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా ఉండేవారు. పన్నీర్ ను దించేసి ...

కోవాగ్జిన్ వేసుకుంటే 14 రకాల సైడ్ఎఫెక్ట్స్! భారత్ బయోటెక్ ప్రకటన

మన దేశంలో ఇప్పటికే కరోనా నివారణకు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకా వేస్తున్నారు.ప్రభుత్వం  ముందుగా కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కి టీకాలు వేయడం ప్రారంభించింది. అయితే కరోనాకు ట...

వ్యాక్సిన్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం

కరోనా వచ్చినప్పుడు అందరూ బెంబేలెత్తిపోయారు. మందులు లేక.. చికిత్సకు మార్గం లేక చాలా మంది చనిపోయారు. వ్యాక్సిన్ కావాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గిపోయింది. దాన్ని...

పాడు పనులకు ఆ మాత్రం తీర్పులు వస్తేనే తిక్క కుదురుతుంది

గౌరవనీయ స్థానాల్లో ఉండి.. విలువల్ని మరిచి.. కనీసం మనుషులమన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడదే పని చేసింది తమిళనాడులోని ఒక కోర్టు. ఆర...

దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు ఫైన్ !

తమిళనాడులో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోతే  ప్రేమ వివాహం చేసుకున్న దళిత జంటకు గ్రామ పెద్దలు రూ.2.5లక్షలు జరిమానా విధించారు. అలాగే వారికి ఆలయ ప్రవేశాన్...

ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్‌ టీకా తీసుకోవచ్చా?

కీలక మార్గదర్శకాలు జారీ చేసిన భారత్ ‌బయోటెక్‌ ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24 గంటల్లో ...

స్పీకర్‌ కుమార్తె ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికవడంపై వివాదం ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఈ విషయం చర్చ కొనసాగుతోంది. అంజలి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని మ...

కమల్‌ కాలుకు సర్జరీ.. మరో 4 రోజుల్లో డిశ్చార్జీ

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత క‌మ‌ల‌హాసన్‌ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామ‌చంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలిక...

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!

న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన కొందరు వాహనదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటారు. వీరి వల్ల ఇతర వాహనదారులు ఇబ్బంద...

వ్యాక్సినేషన్ వల్ల ఎవరు చనిపోలేదు : కేంద్రం

ప్రపంచాన్ని కకాలవికాలం చేసిన కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో వేగంగా కొనసాగుతుంది. ఈ నెల 16 న వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే .....

తాండవ్ టీంకు సీఎం యోగి సీరియస్ వార్నింగ్

బాలీవుడ్ సినిమాలు రాజకీయ రంగు పులుముకోవటం.. పెను వివాదాలకు తావివ్వటం కొత్తేం కాదు. అయితే.. ఇప్పటివరకూ మరే సినిమాకు లేని రీతిలో ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగటం.. తీవ్రమైన వార్నింగ్ ఇవ్...

అయోధ్య: ఊహించని వ్యక్తి నుంచి విరాళం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. తాజాగా క...

మన భూభాగాన్ని కబ్జా చేసిన డ్రాగన్..చోద్యం చూస్తున్న భారత్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లోకి డ్రాగన్ దేశం చొచ్చుకుని వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దుల నుండి సుమారు 5 కిలోమీటర్ల లోపలకు చైనా సైన్యం చొచ్చుకుని వచ్చేసింది. ఈ విషయ...

రాష్ట్రాలపై పెరిగిపోతున్న కేంద్రపెత్తనం

మెల్లి మెల్లిగా రాష్ట్రాల అధికారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసేసుకుంటోందా ? కేంద్రం తాజాగా వ్యవహరిస్తున్న తీరుతో ఫెడరల్ వ్యవస్ధ స్వరూపమే దెబ్బతింటోందా ? అంటే అవుననే అ...

కేరళ అసెంబ్లీలో కరోనా కలకలం..నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్!

కేరళ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలకు  కరోనా పాజిటివ్ నిర్ధారణ  కావడం కలకలం సృష్టిస్తోంది.  ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లకు కరోనా నిర్...

సోమనాథ్ ఆలయ కొత్త చైర్మన్ గా ప్రధాని మోదీ!

దేశంలోని  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమ నాథ్ ఆలయ ట్రస్ట్ కొత్త చైర్మన్ గా  ప్రధాని నరేంద్ర మోదీ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్లోని సౌరాష్ట్రం గిర్&n...

ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం సమన్లు

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పా...

లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు

నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం 2016–2020 మధ్య ఐదు రెట్లు పెరుగుదల  బెంగళూరు : బెంగళూరు.. భారతదేశ ఐటీ రాజధాని. ఈ పేరును ఉద్యాన నగరి మరోసారి సార్థకం చేసుకుంది. ప్రపంచంలోనే అత్య...

సూపర్ స్టార్లకు కలిసిరాని రాజకీయాలు

ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ....వీరు మినహా దక్షిణాదిలో మరే మెగా స్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు రాజకీయాల్లో రాణించలేకపోయారు. పైన చెప్పుకున్న నలుగురిలో మొదటి ముగ్గురూ విజయ...

నచ్చకపోతే వాట్సాప్‌ను తొలగించండి

న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్దీ రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి మనకు తెలిసిందే. నేడు హైకోర్టు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై వాట్సాప్, ...

వ్యూహత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ నయా సవాల్‌

నందీగ్రామ్  నుంచి బరిలో దీదీ వీలైతే రెండు స్థానాలనుంచి  పోటీ  దీదీ ఛాలెంజ్‌ కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ప్రత్యర్థులతో పోట...

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ... ఆ భాద్యత పోలీసులదే అన్న సుప్రీం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చే...

చైనా పాక్ కి చెక్ ... భారత్ మరో సంచలన నిర్ణయం !

లడఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యం చురుగ్గా సాగుతున్న వేళ.. భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి 21 మిగ్-29 యుద్ధ విమానాలతోపాటు 12 సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుం...

రెండు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ భూమిపూజ

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2 సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు. మెట్రో ప్రాజెక్టులతో ఈ రె...

మమతా బెనర్జీపై బీజేపీ నేత దారుణ వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.  ముఖ్యంగా బీజేపీ అధికార టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తున్నాయి. బెంగ...

అది నిజమైతే.. మనది నకిలీ ప్రజాస్వామ్యమే: సినీ దర్శకుడు

బోగస్ టీఆర్పీ రేటింగుల కేసు విషయమై అభియోగం ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ చానల్ సీఈవో అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ అంటూ తాజాగా ఆన్లైన్లో దాదాపు 500 పేజీల సంభాషణ లీకైన విషయం తెలిసిందే. బా...

‘దుష్ప్రభావాలు ఉంటే పరిహారం చెల్లిస్తాం’

భారత్‌ బయోటెక్‌ ప్రకటన హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్‌ బయోటెక్‌  ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ కారణంగా...

వ్యాక్సిన్ పై విదేశాల్లో అలా.. మోదీ ఇలా.. ప్రజలు నమ్మేదెలా?

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు.. ఈ దేశ చరిత్రలో ఎవరూ ఎన్నడూ చేయని విధంగా తాము.. అనేక కార్యక్రమాలు చేస్తున్నామని.. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చా మన...

మొండిగా ఎన్నికలకు వెళితే ప్రమాదమే.. కేరళ నేర్పుతున్న పాఠం ఇదే..!

ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గలేదని.. కొత్త స్ట్రెయిన్ ...

అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు

వేళ్లాడే తోట.. మేడ మీద చూడమంట భోపాల్‌ : ప్రపంచంలోని ఒకప్పటి ఏడు వింతల్లో బాబిలోనియాలోని హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ గురించి విన్నాం. అచ్చంగా అలాంటిది కాదు, కానీ... ఇప్పుడు మధ్యప్రదేశ్‌ భ...

వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిఘా ... కేంద్రం కీలక ఆదేశాలు టీకా తీసుకున్న తర్...

శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ కరోనా టీకా పంపిణి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే 3006 కేంద్రాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ...

ఆర్నాబ్ వాట్సాప్ చాట్ లీక్.. మహా గబ్బు గురూ?

ప్రపంచంలో అత్యంత తేలికైన పని అందరికి నీతులు చెప్పటం. అదే సమయంలో కష్టమైనది.. చెప్పిన నీతుల్నిపాటించటం. టీవీ చానల్ స్క్రీన్ మీద కూర్చొని ఆవేశంతో అదరగొట్టేయటం.. తనతో చర్చా కార్యక్రమానికి ప...

వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30 నిమిషాలకు వర్చువల్‌ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ...

స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత అక్క‌డ భారీగా క‌రోనా కేసులు!

ఇటీవ‌లే స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించిన రాష్ట్రం కేర‌ళ‌. హోరాహోరీగా సాగిన ఈ స్థానిక ఎన్నిక‌ల్లో అధికార ఎల్డీఎఫ్ పై చేయి సాధించింది. ఆ సంగ‌త‌లా ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల అనంత‌రం ...

సహనం కోల్పోయి ఫైర్ అయిన సీఎం

కొందరు మీడియా అంటే భయపడుతారు. జర్నలిస్టులను ఎదుర్కోవడానికి తటపటాయిస్తుంటారు. ఇప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ మీడియాను బహిరంగంగా ఎదుర్కోరు. ఏదైనా ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో రిలీజ...

కమల్ హాసన్ పార్టీకి గుర్తు ఇచ్చేసిన ఎన్నికల సంఘం

తమిళులు బాగా జరుపుకునే పండుగల్లో పొంగల్ ఒకటి. పండుగ వేళలోనే ప్రముఖ నటుడు.. ఈ మధ్యనే రాజకీయాల్లో సీరియస్ గా పని చేస్తున్న కమల్ హాసన్ పార్టీకి గుర్తు కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ...

రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్

వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రధాని న...

బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

మీరట్‌: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్దమవుతున్న తరుణంలో పలు ముస్లిం సంస్థల ఆందోళనల నేపధ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశ...

ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి..? కేంద్రం క్లారిటీ

దేశంలో ఇప్పుడు రెండు వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతిచ్చింది. కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చేరాయి. మరి ఈ రెండు టీకాల్లో ఏది సురక్షితం..? ఏది బాగా పనిచేస్తుంది? దే...

కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా ఇస్తాం : ఢిల్లీ సీఎం

దేశ ప్రజలకు ఉచితంగా టీకా సరఫరా చేయాలి : అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌  కేజ్రీవాల్‌ తనరాష్ట్రప్రజలకు తీపి కబ...

ఎంపీ - ఎమ్మెల్యే లకి వ్యాక్సిన్ ఇద్దామన్న ఆ రాష్ట్ర సీఎం..వద్దన్న మోడీ

ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీనితో కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న భయం తొలగించడానికి దేశాధినేతలే మొదటగా వ్యాక్సిన్ వేయించు...

అంగన్ వాడీ కేంద్రాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!

కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్ వల్ల దేశంలో అన్ని రంగాలూ విభాగాలూ మూతపడిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే మెల్లమెల్లగా అన్ని రంగాలూ సర్దుకుంటున్నాయి. విద్యారంగం మాత్రం ఇంకా మూతపడే ఉంది. ఈ విద్యాసంవత్...

బ్లర్ ఫ్లూ ఎఫెక్ట్ ... చికెన్ వంటకాలు నిషేదించిన ఢిల్లీ సర్కార్ !

దేశవ్యాప్తంగా పక్షులకు సంబంధించి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి పై ఆందోళన కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయట పడడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పెద్ద మొత్తంలో ప...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !

దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధించగా తెలం...

మన పాస్ పోర్టు ర్యాంకు ఎప్పటికి మెరుగుపడుతుంది మోడీ?

ప్రపంచంలో సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు. కానీ.. ప్రపంచంలో అతి శక్తివంతమైన పాస్ పోర్టు ఏమిటన్న విషయంలోకి వెళితే.. రెండింటికి మధ్య పొంతన అస్సలు కుదరదు. అర్థం కాలేదా? వివరంగా చెబుతాం. ప్రపంచా...

సాగు చట్టాలపై సుప్రీం దర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు విన్నారా?

వారాల తరబడి ఇంటిని వదిలేసి.. రోడ్లను అడ్డాలుగా మార్చుకొని నిరసన చేస్తున్న రైతులకు సాంత్వన కలిగించేలా.. సాగు చట్టాల్ని అమలు చేయొద్దని డిమాండ్ చేస్తున్న రైతుల వాదనను పట్టించుకోకుండా.. తా...

సేంద్రీయ సాగు రైతులకు మేలు

సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు సూచించా హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అమరావతి బ్యూరో: ఆదాయం రెట్టింపు అవడంతోపాటు, ఖర్చులు తగ్గాలంటే  రైతుల...

wonder kid: ఏడేళ్ల వయసులోనే కోడింగ్‌తో అదరగొడుతోన్న ఒడిశాకు చెందిన బుడ్డోడు.. ఏక...

wonder kid From Odisha: సాఫ్టవేర్‌ కోడింగ్‌పై పట్టు సాధించడమంటే అంత సులభమైన విషయం కాదు. పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా కోడింగ్‌ రాయలేక చేతులెత్తుస్తుంటారు. అయితే ఒడిశాకు చెందిన ఓ ఏడేళ్ల కుర్రాడు మాత...

యువత రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోదీ

భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఎన్నో  సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా..పాలకుడిగా... ప్రపంచంలో మేటి రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్టోబరు 7 20...

శివసేనకు చెక్‌: పట్టు బిగిస్తున్న కమలం

ముంబై : దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ అయిన బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీతో పాటు ప్ర...

చిన్నమ్మ బయటకు వస్తారా? జైల్లోనే ఉంటారా?

మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. దీంతో.. అక్కడి రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఈసారి ఎన్నికల్లో ఏదోలా తమ ఉనికిని చాటాలని బీజేపీ భావిస్తుంట...

పత్రాలు లేకుండానే బడ్జెట్ 2021 - 22 సిద్ధం..ఎందుకంటే?

జనవరి 29 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 15న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి. సెషన్స్ ...

వ్యవసాయ చట్టాలు : సుప్రీం సంచలన వ్యాఖ‍్యలు

వ్యవసాయ చట్టాలు : కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదు, ఇది చాలా సీరియస్‌ వ్యవహారం చట్టాల అమలును కొంత కాలం వాయిదా వేయండి, లేదంటే మేమే స్టే విధిస్తాం మధ్యవర్తిత్వం కోసం నిపుణుల కమిటీ  న్యూ...

చైనీస్ వ్యాక్సిన్ల కంటే తక్కువకాదు...భారత్ వ్యాక్సిన్ సామర్థ్యం పై చైనా ప్...

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. భారత్ లో ఈ నెల 16 నుండి వ్యాక్సినేషన్ ప్రారం...

రజినీకాంత్ సంచలన లేఖ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సంచలన లేఖను వదిలారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రానంటూ రజినీకాంత్ చేసిన ప్రకటన కలకలం రేపింది. అప్పటినుంచి ఆయన అభిమానులు ఊరుకోవడం లేదు. ఆయన రావాలంటూ తాజ...

హై టెన్షన్.. రైతు బిల్లులపై నేడే సుప్రీంతీర్పు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొంతకాలంగా అన్నదాతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ ఆందోళనలో పంజాబ్ హర్యానాకు చెందిన రైతులే పాల్...

విద్యార్థులకు బంపరాఫర్‌.. 2జీబీ డేటా ఫ్రీ

చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ ప్రకటన చేయడంతో విద్యార్థులు...

భారత్‌లో వెలుగుచూస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. యూకే నుంచి వచ్చిన ...

Corona virus New Strain: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. మరో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వైరస్ భారత్‌లోకి మెల్లమెల్లగ...

వ్యాపారుల మధ్య గొడవ.. కోడిపిల్లలు ఫ్రీ

కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగ...

గుడ్‌ న్యూస్‌ : ఈ నెల 16 నుంచే వ్యాక్సినేషన్‌

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందించింది. 2021 జనవరి 16న కరోనా టీకా డ్రైవ్ ప్రారంభమవుతుందని శనివారం అధికారికంగా వెల్లడించింది.ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిదశలో ప్రభ...

మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు

న్యూఢిల్లీ : మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం రూపొందించిన తరుణంలో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగిన ...

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత మాధవసిన్హా సోలంకి  శనివారం ఉదయం మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన నివాసంలోనే కన్నుమూశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా కేంద్ర వ...

‘మిషన్‌–ముంబై’ ఘరూ

2020లో జరగనున్న ముంబై కార్పొరేషన్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు  ఎవరికి వారే ప్రణాళికలు రచిస్తున్న శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్‌  రసవత్తరంగా మారబోతున్న ముం...

‘బాబ్రీ’ తీర్పును సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్..

బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ మురళి మనోహర్ జోషి ఉమాభారతితో సహా మొత్తం 32 మందికి ఏ సంబంధం లేదని.. వాళ్లు కూల్చివేతకు ప్రేరేపించారనడానికి ఏ ఆధారాలు లేవని సీబీఐ హై ...

Indian Army: సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం.. విద్యార్థు...

Indian Army provides free tuition classes: భారత సైన్యం సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులకు సైన్యం ఉచితంగా ట్యూషన్‌ తరగతులు నిర్వహి...

Bird Flu Alert: మరిన్ని రాష్ట్రాలకు పాకిన బర్డ్‌ ఫ్లూ.. పౌల్ట్రీ దిగుమతులను నిషేధిం...

Bird Flu Alert: రోజురోజుకీ దేశంలో బర్డ్‌ ఫ్లూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనాను నుంచి బయట పడుతున్నామనుకుంటోన్న తరుణంలో మరో వైరస్‌ తన పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పక్షులు చ...

నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికుడు

చెన్నై : బీసెంట్‌నగర్‌లో చెత్తకుండిలో పడి వున్న రూ.15వేల నగదును సొంతదారునికి అప్పగించి నిజాయితీ చాటుకున్న 181వ వార్డు పారిశుధ్య కార్మికుడిని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు అభినందించార...

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?

బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ పదవి కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచ...

రజనీ కాంత్ ను మద్దతు కోరుతా : కమల్ హాసన్

'నేను రాజకీయాల్లోకి రావట్లేదు' అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన అటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. రాజకీయ పార్టీలకు సరికొత్త వ్యూహాలను రచించాల్సిన పరిస్థితిని కల్పించింది. తాజా పరిణ...

కరోనా వ్యాక్సిన్‌.. అతి పెద్ద సవాల్‌

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, నిల్వ, పంపిణీ వీటన్నింటికి మించి మరో అతి పెద్ద సవాల్‌ కేంద్రం ఎదుర్కోబోతోంది. అదే టీకా తీసుకోవడంపై ప్రజల్లో నెలకొన్న సంశయం. రకరకాల కారణాలతో ఏ...

వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు

రాయ్‌పూర్‌ : ఓ వ్యక్తి ఇద్దరు యువతుల వివాహ ఉదంతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బస్తర్ జిల్లాలోని జగదల్పూర్‌ సమీపంలో ఉన్న 'తిక్రాలొహంగా' అనే గ్రామంలో ఇటీవల వివాహం ...

వయసు 28...లాటరీ రూ.39 కోట్లు...

ఒక్కోసారి అదృష్టం ఎలా కలిసి వస్తుందో ఎవరూ చెప్పలేరు.  కొంతమంది ఎంతమంది ప్రయత్నించినా సరైన సంపాదన ఉండదు.  జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు.  కానీ, కొందరికి మాత్రం అనుకోకుండానే అలా కలిసి ...

4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ

ఇతర రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉండాలి కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 12 ప్రాంత...

ఆంధ్రప్రదేశ్‌కు రూ.344 కోట్ల రివార్డు

ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పౌర సేవల సంస్కరణల అమలులో భేష్‌ ఏపీతో పాటు మధ్యప్రదేశ్‌కు రివార్డు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నాలుగు పౌర సంస్కరణల...

కో-విన్‌ నకిలీ యాప్‌ల హల్‌చల్‌, కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి గాను అతి త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ‘కో-విన్‌’ పేరుతో నకిలీ...

రజినీకాంత్ కు కొత్త తలనొప్పి

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదని చేసిన ప్రకటన అక్కడి రాజకీయ పార్టీలను ఆనందపరచగా.. ఆయన ఫ్యాన్స్ ను మాత్రం తీవ్రంగా గాయపరిచింది. ఇప్పటికీ రజినీకాంత్ అభిమానులలో ఒక వ...

మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్‌ వద్దు

వ్యాధి ఏదైనా ప్రతీ టీకాకు తొలుత వ్యతిరేకతే.. ఇప్పుడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలోనూ అదే తీరు పాపులను శిక్షించేందుకే స్మాల్‌పాక్స్‌ అంటూమూఢ ప్రచారం హైదరాబాద్‌ : ప్రపంచంలో మహమ్మ...

6 నెలల గరిష్టానికి నిరుద్యోగం

జాతీయ స్థాయిలో 9.06 శాతం  పెరిగిన గ్రామీణ నిరుద్యోగం 9.15 శాతం పట్టణాల్లో 8.84 శాతం  సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ ‌: దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరునెలల్లో గరిష్టస్థాయికి చేరిం...

ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు

మోదీ లాహోర్‌కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు నాకు అవకాశం ఇస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడిని.. ‘ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ 2012–17’ పుస్తకంలో ప్రణబ్‌ న్యూఢిల్లీ : ప్రధాని మోదీ పా...

బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. మనుషులపై దీని ప్రభావమెంతా?

ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే మరోవైపు బర్డ్ ఫ్లూ కూడా భయపెడుతోంది. బర్డ్ ఫ్లూ బారిన పడి లక్షలాది పక్షులు మృత్యువాత చెందుతున్నాయి. వివిధ రకాలుగా ఉన్న కరోనా వైరస్ లాగే ...

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణం ఇలా..

పార్లమెంటు కొత్త భవనం, సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకి సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై ఓ లుక్కేద్దాం. కేంద్ర ప్రభుత...

క‌రోనా విరుగుడు వ్యాక్సినా.. ఆస‌క్తి లేదంటున్న భార‌తీయులు!

క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది, వ‌చ్చేసింది.. మ‌రో వారం రోజుల్లో కొంత‌మందికి ప్ర‌భుత్వం ఆ వ్యాక్సిన్ ఇవ్వ‌నుంద‌న్న ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో.. ఈ వ్యాక్సిన్ ల‌పై ప్ర‌జ‌ల...

మోడీకి ఉత్తర భారత్ లో హవా తగ్గిందా?

మోడీ దేశంలో అధికారంలోకి వచ్చాడంటే ప్రధాన కారణం ఉత్తర భారత ప్రజలే. మెజార్టీ రాష్ట్రాలన్నీ మోడీకి గంపగుత్తగా ఓట్ల వాన కురిపించడంతో ఈ అద్భుతమైన  అఖండ మెజార్టీ సాధ్యమైంది. 2019 ఎన్నికల్లో మ...

ఓవైపు గడ్డకట్టేచలి, మరోవైపు వర్షం.. వెనక్కి తగ్గని రైతన్నలు

వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు ఉక్కుసంకల్పంతో ముందుకుసాగుతున్నారు. ఢిల్లీసరిహద్దుల్లో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఓవైపు గడ్డకట్టేచలి, మరోవైపు వర్షం.. అయినా రైతులు ఏమాత్రం తగ్గడంలే...

8 ఏళ్లు జైల్లో ఉన్న నిర్దోషికి సీఎం బంపర్ ఆఫర్ ... ఏం ఇచ్చాడంటే ?

మన న్యాయశాస్త్రం ప్రకారం .. వెయ్యిమంది నిర్ధోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు. అందుకే కొన్ని కేసులు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతూ ఉంటాయి. కానీ మణిపూర్ లో మా...

Karnataka Government: వారిని పెళ్లి చేసుకునే యువతులకు రూ. 3 లక్షల బహుమతి.. కర్ణాటక ప్రభుత్...

Karnataka Government: కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకునే యువతుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్చకులను వివాహమాడే యువతులకు ‘మైత్రి’ ...

నువ్వసలు అమ్మాయివేనా..! ‘మిస్ ట్రాన్స్ ఇండియా’ అడుగడుగునా అవమానాలే..!

ఆర్చీ సింగ్ ఇటీవల మిస్ట్రాన్స్ ఇండియాగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితం మొత్తం వడ్డించిన విస్తరి కాదు. ఆర్చీ సింగ్ జన్మతహా స్త్రీకాదు.. ఆమెకు స్త్రీ లక్షణాలతో పుట్టింది అంతే. ద...

bird flu : బర్డ్‌ ఫ్లూపై నివేదికలు రెడీ చేయండి.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

bird flu : అన్ని రాష్ట్రాల వణ్యప్రాణుల విభాగాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది. భారత్‌లోని హిమాచల్‌ ...

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ...

గుడ్‌న్యూస్: ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్‌

డ్రైరన్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కరోనా వ్యాక్సినేషన్‌ న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌...

బర్డ్‌ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్‌ సెంటర్‌లు బంద్‌

భోపాల్‌: కరోనా వైరస్‌ ఇంకా కంట్రోల్‌ కాలేదు. మరో వైపు బర్డ్‌ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిం...

కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

న్యూఢిల్లీ: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం నిర్మాణం కోసం సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఇవాళ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. సెం...

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని  చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిడిఎ చట్టం కింద కేంద్ర అధికారాలు చెల్లుబాటు అవుతాయ...

నో డౌట్.. దేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగింది.. అదెలానంటే?

బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లు కళకళలాడుతున్నాయి. ఇక.. ప్రధాన రహదారుల మీద వాహనాల జోరు పెరిగితే.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్..సూపర్ మార్కెట్లు.. కూరగాయాల షాపులు.. రోడ్డ...

ఐర్లాండ్‌.. ముంబై.. ధులే..!

ఫేస్‌బుక్‌ లైవ్‌లో సూసైడ్‌పై స్పందించిన ఫేస్‌బుక్‌ సిబ్బంది రక్షించిన మహారాష్ట్ర పోలీసులు ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యకు యత...

మరీ ఇంత ఓవర్ యాక్షనా ?

విద్యాధికుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా ఫార్మా కంపెనీలు వ్య...

గ్యాస్‌ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

తిరువనంతపురం : కొచ్చి-మంగళూరు గ్యాస్‌ పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారని పీఎంఓ పేర్కొం...

రెండు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తింపు

తిరువనంతపురం : దేశంలో మళ్లీ బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి మొదలైంది. తాజాగా కేరళలోని కొట్టాయం‌, అలపూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు ...

విద్యార్థినులకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

గువహటి : అస్సాం ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూల్లో చదివే విద్యార్థినులకు ఆర్థిక సహాయం చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థినికి ప...

నాకు లవర్స్ చాలామంది.. ఒవైసీ సంచలనం

పశ్చిమబెంగాల్ లో తృణమూల్ ని మట్టి కరిపించాలనే ఉద్దేశంతో బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 294 అసెంబ్లీ స్థానాల వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి ఉన్న బలం కేవలం 3 సీట్లు మాత్రమే. అయితే ఈ దఫా ఎన్న...

కొత్త డౌట్: మొదట వేసేది కోవిషీల్డ్.. మరి కోవాగ్జిన్ వచ్చేదెప్పుడు?

కీలక నిర్ణయం తీసుకున్నంతనే వాటిని పీకి పాకం పెట్టి.. రాజకీయం చేసేంతవరకు రాజకీయ నేతలు నిద్రపోరా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఆదివారం దేశంలోని రెండు వ్యాక్సిన...

కరోనా వ్యాక్సిన్లతో నపుంసకత్వం నిజమేనా?

దేశంలోకి రెండు వ్యాక్సిన్లను ఈరోజే కేంద్రం అనుమతిచ్చింది. ఆక్స్ ఫర్డ్ భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కరోనా వ్యాక్సిన్లు ఎ...

అన్‌స్టాపబుల్‌ సంధ్య

రోజు కూలి కోసం తేయాకు తోటల్లో ఆకులు తెంపుతున్న సంధ్యను తోటలోకి వచ్చి రగ్బీ తెంపుకుపోయింది! ఇప్పుడామె ‘అన్‌స్టాపబుల్‌’ రగ్బీ ప్లేయర్‌! పేదరికం నుంచి, కరెంటే లేని కొండాకోనల గ్రామం...

వ్యాక్సిన్స్ సేఫ్.. 'ఆ' సమార్ధ్యానికి డోకా లేదు !

రెండు కరోనా వ్యాక్సిన్లకు మనదేశంలో అనుమతి లభించింది. మరి, కోవీషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ ఎంతవరకు సేఫ్‌ ? ఈ వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవా ? ఔషధ నియంత్రణ సంస్థ మాత్రం.. ఈ ట...

కరోనా వల్ల మేలెంత? కీడెంత?

కుటుంబ సభ్యులతో సంబంధాలు, బంధుత్వాలు మెరుగు ప్రకృతితో మమేకం, ఆరోగ్యంపైనా శ్రద్ధ పెరుగుదల  యూ గవ్‌–మింట్‌–సీపీఆర్‌ మిల్లీనియల్‌ తాజా సర్వేలో  ఆసక్తికర అంశాల వెల్లడి  హై...

అత్యధిక రేటింగ్‌ గల ప్రధాని.. నరేంద్ర మోదీ

వాషింగ్టన్‌ : అమెరికా డాటా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్‌ గల ప్రధానిగా నిలిచారు. ఈ సర్వే